ప్రముఖ స్మార్ట్ ఫోన్ షియోమీ తన ఎంఐ 10 టీ ప్రోమో స్మార్ట్ ఫోన్. పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో ఒక ప్రోమో గత ఏడాదే లాంచ్ అయ్యింది. అయితే ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999గా ప్రస్తుతం రెండు వేల రూపాయలను తగ్గించి రూ.37,999 లకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ వేరియంట్లో అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే మరో 2,500 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. గత ఏడాదే లాంచ్ అయినా ఈ ఫోన్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
వెనకవైపు మూడు కెమెరాలు కలిగి ఉండి మొదటి కెమెరా 108 మెగా పిక్సల్ కాగా, సెల్ఫీ 20 మెగాఫిక్సల్ కెమెరాను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఫింగర్ ప్రింటింగ్ సెన్సార్ నో ఫోన్ పక్క భాగంలోనే ఉంచారు.దీని మందం 0.93 సెంటీమీటర్లుగానూ, బరువు 218 గ్రాములుగానూ ఉంది.
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2026 సంవత్సరానికి సంబంధించిన తన ప్రతిష్ఠాత్మక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బ్యాచిలర్,…