ప్రముఖ స్మార్ట్ ఫోన్ షియోమీ తన ఎంఐ 10 టీ ప్రోమో స్మార్ట్ ఫోన్. పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఇందులో ఒక ప్రోమో గత ఏడాదే లాంచ్ అయ్యింది. అయితే ఈ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999గా ప్రస్తుతం రెండు వేల రూపాయలను తగ్గించి రూ.37,999 లకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ వేరియంట్లో అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డుతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే మరో 2,500 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. గత ఏడాదే లాంచ్ అయినా ఈ ఫోన్లో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
వెనకవైపు మూడు కెమెరాలు కలిగి ఉండి మొదటి కెమెరా 108 మెగా పిక్సల్ కాగా, సెల్ఫీ 20 మెగాఫిక్సల్ కెమెరాను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా ఫింగర్ ప్రింటింగ్ సెన్సార్ నో ఫోన్ పక్క భాగంలోనే ఉంచారు.దీని మందం 0.93 సెంటీమీటర్లుగానూ, బరువు 218 గ్రాములుగానూ ఉంది.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…