ల్యాప్టాప్ లను తయారు చేసే అవిటా కంపెనీ కాస్మోస్ పేరిట ఓ 2 ఇన్ 1 ల్యాప్టాప్ను భారత్లో లాంచ్ చేసింది. ఇందులో 11.6 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ సెలెరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్లను అమర్చారు. ఈ ల్యాప్టాప్ను ట్యాబ్లెట్ లేదా డెస్క్టాప్లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి డిటాచబుల్ కీబోర్డ్ను అందిస్తున్నారు.
అవిటా కాస్మోస్ ల్యాప్టాప్ చార్కోల్ గ్రే కలర్ ఆప్షన్లో విడుదలైంది. ఈ ల్యాప్టాప్ ధర రూ.17,990. కాగా దీన్ని ఫ్లిప్కార్ట్తోపాటు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్టాప్కు 2 ఏళ్ల వారంటీని అందిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…