ల్యాప్టాప్ లను తయారు చేసే అవిటా కంపెనీ కాస్మోస్ పేరిట ఓ 2 ఇన్ 1 ల్యాప్టాప్ను భారత్లో లాంచ్ చేసింది. ఇందులో 11.6 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇంటెల్ సెలెరాన్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్లను అమర్చారు. ఈ ల్యాప్టాప్ను ట్యాబ్లెట్ లేదా డెస్క్టాప్లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనికి డిటాచబుల్ కీబోర్డ్ను అందిస్తున్నారు.
అవిటా కాస్మోస్ ల్యాప్టాప్ చార్కోల్ గ్రే కలర్ ఆప్షన్లో విడుదలైంది. ఈ ల్యాప్టాప్ ధర రూ.17,990. కాగా దీన్ని ఫ్లిప్కార్ట్తోపాటు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్టాప్కు 2 ఏళ్ల వారంటీని అందిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…