దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితులలో మనుషుల్లో దాగి ఉన్న మానవత్వం పరిమళిస్తుంది. ఈ క్రమంలోనే మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులను నిరుపేదలకు పంచి తన గొప్ప మనసును చాటుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక, మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తి ఈనెల 12వ తేదీన తన కూతురికి వివాహ నిశ్చయించాడు. తన కూతురి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిపించాలని పెద్ద ఎత్తున డబ్బును దాచుకున్నాడు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పెళ్లిళ్లపై నిషేధాజ్ఞలు విధించింది. ఈ క్రమంలోనే హరీష్ తన కూతురు వివాహం ఎంతో నిరాడంబరంగా జరిపించారు.
కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరిపించాలని దాచుకున్న డబ్బులను హరీష్ కష్టాల్లో ఉన్న పేదలకు పంచేయాలని నిర్ణయించుకున్నాడు.అనుకున్నదే తడవుగా అతను దాచి ఉంచిన రెండు లక్షల రూపాయలను 40 మంది పేద వారికి ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున డబ్బులు పంచి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ విధంగా తన కూతురు కోసం దాచిన డబ్బులను పంచడంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…