దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఏర్పడిన ఈ క్లిష్ట పరిస్థితులలో మనుషుల్లో దాగి ఉన్న మానవత్వం పరిమళిస్తుంది. ఈ క్రమంలోనే మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులను నిరుపేదలకు పంచి తన గొప్ప మనసును చాటుకున్నాడు.పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక, మైసూర్ కు చెందిన హరీష్ అనే వ్యక్తి ఈనెల 12వ తేదీన తన కూతురికి వివాహ నిశ్చయించాడు. తన కూతురి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిపించాలని పెద్ద ఎత్తున డబ్బును దాచుకున్నాడు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పెళ్లిళ్లపై నిషేధాజ్ఞలు విధించింది. ఈ క్రమంలోనే హరీష్ తన కూతురు వివాహం ఎంతో నిరాడంబరంగా జరిపించారు.
కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరిపించాలని దాచుకున్న డబ్బులను హరీష్ కష్టాల్లో ఉన్న పేదలకు పంచేయాలని నిర్ణయించుకున్నాడు.అనుకున్నదే తడవుగా అతను దాచి ఉంచిన రెండు లక్షల రూపాయలను 40 మంది పేద వారికి ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పున డబ్బులు పంచి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ విధంగా తన కూతురు కోసం దాచిన డబ్బులను పంచడంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…