YS Jagan Mohan Reddy
తిరుమల లడ్డూ అంశంలో నిజాలు బయటపెడతాం: వైఎస్ జగన్
తిరుమల లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వపు జంగిల్ రాజ్ ను, అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేయడానికి సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సహా అన్ని వేదికలను ఆశ్రయిస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.







