India vs New Zealand
వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో అర్ష్దీప్కు ఐసీసీ షాక్.. ఫైనల్ మ్యాచ్లో ఏం జరిగిందంటే?
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్దీప్ సింగ్కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జరిమానా విధించింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకుంది.
అహ్మదాబాద్లో పరుగుల జాతర.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పిచ్ రిపోర్ట్ ఇదే!
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం మార్చి 8, 2026న జరగనున్న భారత్, న్యూజిలాండ్ టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కోసం ఎరుపు, నలుపు మట్టితో కూడిన మిశ్రమ పిచ్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.











