Eating Non Veg Foods : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక వెరైటీలకు చెందిన నాన్ వెజ్ వంటలను ఆరగించేస్తుంటారు. రుచిని బట్టి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా తింటుంటారు. అయితే చాలా మందికి ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. అదేమిటంటే.. ఆదివారం మాంసాహారం తినవచ్చా.. దీని గురించి ఎవరైనా ఏమైనా చెప్పారా.. మాంసాహారాన్ని ఆదివారం తింటే ఏమవుతుంది.. వంటి అనేక ప్రశ్నలు వస్తుంటాయి. అయితే ఇందుకు పురాణాలు చెబుతున్న సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వ కాలంలో ఆదివారం రోజు సూర్యుడికి పూజలు చేసేవారు. ఆయన సమస్త ప్రాణికోటికి వెలుగును, శక్తిని అందించే ప్రదాత. కనుక సూర్య దేవున్ని పూజించేవారు. అందువల్ల ఆదివారం మాంసాహారం తినేవారు కాదు. ఇక వాస్తు ప్రకారం కూడా ఆదివారం సూర్యుని నుంచి మనలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట. అది మనల్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతుందట. అలాంటి సమయంలో మాంసాహారం తింటే మనకు నష్టం జరుగుతుందట. కనుక ఆదివారం మాంసాహారం తినకూడదని చెబుతున్నారు.
అయితే ఈ ఆచారాలు, నమ్మకాలు ఎలా ఉన్నా.. ఆదివారం మాంసాహారం తినే విషయంలో మాత్రం ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకరిని ఫలానా రోజు అది తినకూడదని ఎవరూ చెప్పలేరు. ఆహారపు అలవాట్లు ఎవరిష్టం వారివి. కనుక నమ్మకం ఉన్నవారు ఆచారాలను, వ్యవహారాలను పాటించవచ్చు. లేదంటే యథావిధిగా ఎప్పుడు ఏ రోజు ఏది కావాలంటే అది తినవచ్చు. అందులో అభ్యంతరం ఏమీ లేదు. ఆహారం ఎప్పుడు ఏది తినాలన్నది ఎవరిష్టం వారిది. కనుక దీనిపై ఒకరిపై బలవంతంగా ఒత్తిడి చేయరాదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…