Eating Non Veg Foods : ఆదివారం వచ్చిందంటే చాలు.. చాలా మంది అనేక వెరైటీలకు చెందిన నాన్ వెజ్ వంటలను ఆరగించేస్తుంటారు. రుచిని బట్టి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా తింటుంటారు. అయితే చాలా మందికి ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. అదేమిటంటే.. ఆదివారం మాంసాహారం తినవచ్చా.. దీని గురించి ఎవరైనా ఏమైనా చెప్పారా.. మాంసాహారాన్ని ఆదివారం తింటే ఏమవుతుంది.. వంటి అనేక ప్రశ్నలు వస్తుంటాయి. అయితే ఇందుకు పురాణాలు చెబుతున్న సమాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వ కాలంలో ఆదివారం రోజు సూర్యుడికి పూజలు చేసేవారు. ఆయన సమస్త ప్రాణికోటికి వెలుగును, శక్తిని అందించే ప్రదాత. కనుక సూర్య దేవున్ని పూజించేవారు. అందువల్ల ఆదివారం మాంసాహారం తినేవారు కాదు. ఇక వాస్తు ప్రకారం కూడా ఆదివారం సూర్యుని నుంచి మనలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందట. అది మనల్ని ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతుందట. అలాంటి సమయంలో మాంసాహారం తింటే మనకు నష్టం జరుగుతుందట. కనుక ఆదివారం మాంసాహారం తినకూడదని చెబుతున్నారు.
అయితే ఈ ఆచారాలు, నమ్మకాలు ఎలా ఉన్నా.. ఆదివారం మాంసాహారం తినే విషయంలో మాత్రం ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదే అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఒకరిని ఫలానా రోజు అది తినకూడదని ఎవరూ చెప్పలేరు. ఆహారపు అలవాట్లు ఎవరిష్టం వారివి. కనుక నమ్మకం ఉన్నవారు ఆచారాలను, వ్యవహారాలను పాటించవచ్చు. లేదంటే యథావిధిగా ఎప్పుడు ఏ రోజు ఏది కావాలంటే అది తినవచ్చు. అందులో అభ్యంతరం ఏమీ లేదు. ఆహారం ఎప్పుడు ఏది తినాలన్నది ఎవరిష్టం వారిది. కనుక దీనిపై ఒకరిపై బలవంతంగా ఒత్తిడి చేయరాదు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…