రైళ్ల మీద వివిధ రకాల పెట్టెలపై కొన్ని రకాల కోడ్స్ ఉంటాయి. కొన్ని ఆంగ్ల అక్షరాల్లో ఉంటే కొన్ని సంకేతాలు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషన్లలోనూ పలు చోట్ల భిన్న రకాల కోడ్స్ మనకు కనిపిస్తుంటాయి. వీటన్నింటికీ వేర్వేరు అర్థాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా రైల్వే వ్యవస్థ నడుస్తుంటుంది. అయితే రైల్వే ప్లాట్ఫాం మీద అంచున ఉండే పసుపు రంగు లైన్ను మీరు చాలా సార్లు గమనించే ఉంటారు కదా. దాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారంటే ?
సాధారణంగా రైలు ప్లాట్ఫాం మీద వెళ్లినప్పుడు దాని వేగాన్ని బట్టి ప్లాట్ఫాం అంచున ఒక రకమైన ప్రత్యేకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అది ఎరుపు రంగు టైల్స్ ఉన్న ప్రాంతంలో సృష్టించబడుతుంది. ఆ ప్రదేశంలో ఉంటే రైలు వేగం ద్వారా ఉత్పత్తి అయ్యే గాలికి మనం రైలు దగ్గరకు నెట్టివేయబడతాము. దీంతో రైలు కింద పడే అవకాశాలు ఉంటాయి.
కనుక ఎరుపు రంగు టైల్స్ ఉన్న చోట నిలబడరాదు. పసుపు రంగు లైన్ దాటి లోపలికి నిలబడకూడదు. దానికి ఇవతలి వైపు నిలుచోవాలి. దీంతో సురక్షితంగా ఉంటాము. అందుకనే ప్లాట్ఫాం అంచున పసుపు రంగు లైన్ వేస్తారు. దాన్ని దాటి ముందుకు పోకూడదు. రైలు వేగంగా ఉంటే అది మనల్ని దగ్గరకు లాక్కునే అవకాశాలు ఉంటాయి. కనుకనే పసుపు రంగు లైన్ను దాటి చివరి వరకు పోకూడదని సూచనగా ఆ లైన్ను ఏర్పాటు చేస్తారు. ఇదీ.. అసలు విషయం..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…