ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉన్న రోజులను పితృ పక్షాలు అంటారు. ఈ 15 రోజులలో మన ఇంట్లో.. చనిపోయిన మన పూర్వీకులకు మన తల్లిదండ్రులకు పిండప్రదానాలు చేయడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే చనిపోయిన మన పెద్ద వారి పేరున పూజ చేయించి పిండ ప్రదానం చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి పితృ దోషాలు తొలగి పోవాలంటే ఏ విధమైనటువంటి దానాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!
పిండ ప్రదానం చేసిన తర్వాత మన పెద్ద వారి పేరుపై ఇతరులకు నల్లనువ్వులు, వెండి వస్తువులు, వస్త్రాలు, బెల్లం, ఉప్పు, పాద రక్షలు, గొడుగు, భూమి వంటి వస్తువులను దానం చేయాలి. అయితే ఇవన్నీ తప్పనిసరిగా దానం చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు, కానీ మన స్థోమతకు తగ్గట్టుగా ఉప్పు, బెల్లం, నల్లనువ్వులను దానం చేసినప్పటికీ పితృదేవతలు సంతోషపడి వారి ఆత్మశాంతి పడటమే కాకుండా మనపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…