ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో పితృ పక్షాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఉన్న రోజులను పితృ పక్షాలు అంటారు. ఈ 15 రోజులలో మన ఇంట్లో.. చనిపోయిన మన పూర్వీకులకు మన తల్లిదండ్రులకు పిండప్రదానాలు చేయడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే చనిపోయిన మన పెద్ద వారి పేరున పూజ చేయించి పిండ ప్రదానం చేసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల వారి ఆత్మ సంతృప్తి కలిగి మనపై ఉన్నటువంటి పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. మరి పితృ దోషాలు తొలగి పోవాలంటే ఏ విధమైనటువంటి దానాలు చేయాలో ఇక్కడ తెలుసుకుందామా..!
పిండ ప్రదానం చేసిన తర్వాత మన పెద్ద వారి పేరుపై ఇతరులకు నల్లనువ్వులు, వెండి వస్తువులు, వస్త్రాలు, బెల్లం, ఉప్పు, పాద రక్షలు, గొడుగు, భూమి వంటి వస్తువులను దానం చేయాలి. అయితే ఇవన్నీ తప్పనిసరిగా దానం చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదు, కానీ మన స్థోమతకు తగ్గట్టుగా ఉప్పు, బెల్లం, నల్లనువ్వులను దానం చేసినప్పటికీ పితృదేవతలు సంతోషపడి వారి ఆత్మశాంతి పడటమే కాకుండా మనపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…