Tata Docomo : టాటా డొకోమో కొన్ని ఏళ్ల క్రితం ఓ రేంజ్ లో ఊపందుకుంది. భారతదేశంలో ఎక్కువ శాతం మంది డొకోమోని వాడేవారు. దానికి కారణం ఏంటంటే, సెకండ్ కి పైసా సర్వీస్ ని డొకోమో స్టార్ట్ చేసింది. అంతేకాకుండా, సిగ్నల్ కూడా బాగా వచ్చేదట. అయితే, సడన్ గా డొకోమో అర్ధాంతరంగా ఆగిపోయింది. మరి ఎందుకు అంత క్రేజ్ ని తెచ్చుకున్న డొకోమో ఆగిపోయింది, దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్ కి చెందిన ఎన్టీటీ డొకోమోతో, టాటా సంస్థ డొకోమోనీ టాటాడొకోమోగా భారత దేశంలో మొదలుపెట్టారు.
ఆ టైంలో అన్ని కంపెనీలు నిమిషానికి ఇంత అని, డబ్బులు ని కట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే, డోకోమో మాత్రం సెకండ్ లెక్కన డబ్బులు కట్ చేయడం జరిగింది. ఈ కారణంగా, మిగిలిన కంపెనీలు కూడా, ఇలానే సెకండ్ కి ఇంత అని, డబ్బులు కట్ చేయడం మొదలుపెట్టారు. మొబైల్ యూజ్ చేసే యూజర్ల బిల్, 15 నుండి 12 శాతానికి తగ్గిపోయింది. మొబైల్ ను ఉపయోగించే వాళ్ళకి, ఇది ఈజీ అయ్యింది. డబ్బులు తక్కువ అవుతున్నాయి కాబట్టి, ఇదే బాగుందని ఇలానే మొదలుపెట్టారు.
కానీ, కంపెనీ రెవిన్యూ మాత్రం బాగా తగ్గిపోయింది. జపాన్ కంపెనీ అయిన ఎన్టిటి డొకోమో ఈ వెంచర్ కోసం దాదాపు 14 వేల కోట్ల రూపాయలని, ఇన్వెస్ట్ చేశారు. 2010 స్కామ్ బయటకు వచ్చింది. 2010లో అత్యున్నత ఆడిటింగ్ సంస్థ అయిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, టెలికాం శాఖ లైసెన్స్ విషయంలో, చేసిన పొరపాటుకు సంబంధించి నివేదికను వెల్లడించింది. 2జీ లైసెన్సులు జారీ చేయడం వలన, 1.76 లక్షల కోట్ల నష్టం వచ్చిందని ప్రకటించింది. 2జీ స్కామ్ వలన డొకోమో మీద ప్రభావం గట్టిగా పడింది.
టాటా టెలి సర్వీస్ సరైన మార్గంలో వెళ్లలేదు. కంపెనీ టెలిఫోన్ టవర్ల సంఖ్యని తగ్గించేశారు. షేర్స్ లో కూడా, వాటా తగ్గుతూ వచ్చింది. డొకోమో, టాటా టెలి సర్వీసెస్ మధ్య అభిప్రాయ బేధాలు కూడా వచ్చాయి. ఎయిర్ సెల్ కి ముందు అమ్మేద్దాం అనుకున్నారు. తర్వాత వోడాఫోన్ కి అమ్మేద్దాం అని అనుకున్నారు. డొకోమో 3జీ సర్వీసెస్ ని తీసుకువచ్చింది. కానీ సరిగ్గా ఉపయోగించలేదు.
డొకోమో డబ్బులు తీసుకుని, టాటా సర్వీసెస్ నుండి వెళ్ళిపోయింది. 2017 ప్రకారం టాటా డొకోమోకి కేవలం 3.16% యూజర్లు ఉన్నారు. అంటే 42 లక్షల మంది యూజర్లు. జియో రావడంతో, మెల్లగా యూజర్లు తగ్గిపోయారు. దాంతో టాటా టెలికాం సర్వీసెస్ వేరే వాళ్ళకి అమ్మేసింది. 4,617 కోట్ల నష్టం టాటా టెలి సర్వీసెస్ కి రావడంతో, టాటా డొకోమో సేవలు ని ఆపేసారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…