Roja : రోజా గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రోజా అందరికీ సుపరిచితమే. చాలా మంది టాప్ హీరోల పక్కన రోజా నటించింది. స్టార్ హీరోయిన్ గా, రోజా మంచి పేరుని తెచ్చుకుని, తర్వాత జబర్దస్త్ జడ్జిగా కూడా వ్యవహరించింది. పాలిటిక్స్ లో కూడా రోజా యాక్టివ్ గా ఉంటుంటారు. ఆంధ్రప్రదేశ్లో మినిస్టర్ గా రోజా కొనసాగుతున్నారు. మినిస్టర్ రోజా కి సంబంధించిన ఒక విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రోజా ఆహారపు అలవాట్లు చూసి, అందరూ షాక్ అవుతున్నారు. బుల్లితెర సెలబ్రిటీలు శ్రీవాణి, విక్రమ్ ఆదిత్య ‘మీ కడుపు నిండా; అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేశారు. ఓపెనింగ్ కి వెళ్ళిన రోజా మీడియాతో, పలు విషయాలని పంచుకున్నారు. ఆమెకి ఇష్టమైన వంటకాల గురించి అలానే, ఆమె డైట్ ప్లాన్ గురించి రోజా చెప్పారు. రోజా తన కి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమని చెప్పారు.
ఆమె కి ఇష్టమైన వంటకాల గురించి చెబుతూ.. రొయ్యల ఇగురు, కీమల ఉండలు, పీతల ఫ్రై, చేపల పులుసు అంటే, ఆమెకి చాలా ఇష్టమని రోజా చెప్పారు. అలానే, ఆమె డైట్ ప్లాన్ గురించి చెబుతూ.. ఓట్స్, డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ ని, ఉదయం తింటానని, మధ్యాహ్నం భోజనం లో నాన్ వెజ్ తప్పనిసరిగా తీసుకుంటానని, కార్తీకమాసం లేదా ఆలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం, నాన్ వెజ్ తీసుకోనని చెప్పారు రోజా.
ఇక డిన్నర్ టైం లో, ఆమె ఇడ్లీ కానీ దోసె లేదంటే ఏదైనా అల్పాహారాన్ని తీసుకుంటానని చెప్పారు. శ్రీవాణి, విక్రమాదిత్య ఓపెన్ చేసిన ఈ కొత్త రెస్టారెంట్ వేడుకల్లో బుల్లితెర నటులు చాలామంది వచ్చి, సందడి చేశారు. సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా వీళ్ళిద్దరూ అలరిస్తూ పేరు తెచ్చుకున్నారు. తాజాగా, మొదలుపెట్టిన ఈ ఫుడ్ బిజినెస్ లో కూడా విజయం సాధించాలని అంతా చెప్పారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…