సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారు అంటే, ముఖ్యంగా ఆయన చేసిన పౌరాణిక పాత్రలు, మనకి గుర్తుకు వస్తాయి. చాలామంది ఎన్టీఆర్ లాగ మంచి హీరో అవ్వాలని, ఆయనని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్టీఆర్ ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పైగా ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్గ్రీన్ హీరోగా ఎన్టీఆర్ నిలిచారు.
ఎన్టీఆర్ కుటుంబం నుండి చాలామంది హీరోలు రావడం జరిగింది. అలానే ఆ హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు కూడా. ఎన్టీఆర్ ఉన్నంతకాలం స్వర్గ యుగంలో ఉండేదని, చాలామంది అంటూ ఉంటారు. సినిమాల్లో ఎన్టీఆర్ చాలా స్పెషల్ గా ఉండేవారు. ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ, తెలియని పాత విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ ప్రతి పనిని కూడా టైం టు టైం చేసుకునేవారు. అలానే, ఎంత బిజీగా ఉన్నా ఆహారపు అలవాట్లలో మాత్రం సర్దుకుపోయేవారు కాదట. పైగా, ఏమాత్రం తేడా రాకుండా ఎన్టీఆర్ చూసుకునే వారు. సరైన భోజనం చేస్తేనే, ఆరోగ్యంగా ఉంటారని ఎన్టీఆర్ అసలు పొరపాట్లు చేసేవారు కాదు. ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచి, రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారు.
తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారు. బ్రేక్ఫాస్ట్ లో 24 ఇడ్లీలు తినేవారట. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు తినడం కుదరకపోతే, భోజనం తినేసేవారు. కచ్చితంగా మాంసం ఉండేటట్టు ఎన్టీఆర్ చూసుకునేవారు. మాంసాహారం అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రతిరోజు రెండు లీటర్లు బాదంపాలు కూడా తాగే వారు. చెన్నైలో ఉంటున్నప్పుడు, బజ్జీలు బాగా తినడానికి ఇష్టపడే వారట. ఏకంగా 30 నుండి 40 బజ్జీలు తినేసేవారట.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…
సోషల్ మీడియాలో నటి త్రిష గురించి తరచూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో…
నటి త్రిష ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె నటుడు విజయ్తో కలిసి ఓ కార్యక్రమానికి జంటగా హాజరైనప్పటి…