సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ గారు అంటే, ముఖ్యంగా ఆయన చేసిన పౌరాణిక పాత్రలు, మనకి గుర్తుకు వస్తాయి. చాలామంది ఎన్టీఆర్ లాగ మంచి హీరో అవ్వాలని, ఆయనని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చారు. ఎన్టీఆర్ ఇటు రాజకీయాల్లో, అటు సినిమాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పైగా ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవర్గ్రీన్ హీరోగా ఎన్టీఆర్ నిలిచారు.
ఎన్టీఆర్ కుటుంబం నుండి చాలామంది హీరోలు రావడం జరిగింది. అలానే ఆ హీరోలు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు కూడా. ఎన్టీఆర్ ఉన్నంతకాలం స్వర్గ యుగంలో ఉండేదని, చాలామంది అంటూ ఉంటారు. సినిమాల్లో ఎన్టీఆర్ చాలా స్పెషల్ గా ఉండేవారు. ఈమధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ, తెలియని పాత విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ ప్రతి పనిని కూడా టైం టు టైం చేసుకునేవారు. అలానే, ఎంత బిజీగా ఉన్నా ఆహారపు అలవాట్లలో మాత్రం సర్దుకుపోయేవారు కాదట. పైగా, ఏమాత్రం తేడా రాకుండా ఎన్టీఆర్ చూసుకునే వారు. సరైన భోజనం చేస్తేనే, ఆరోగ్యంగా ఉంటారని ఎన్టీఆర్ అసలు పొరపాట్లు చేసేవారు కాదు. ఉదయం నాలుగు గంటలకి నిద్రలేచి, రెండు గంటల పాటు వ్యాయామం చేసేవారు.
తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకునేవారు. బ్రేక్ఫాస్ట్ లో 24 ఇడ్లీలు తినేవారట. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు తినడం కుదరకపోతే, భోజనం తినేసేవారు. కచ్చితంగా మాంసం ఉండేటట్టు ఎన్టీఆర్ చూసుకునేవారు. మాంసాహారం అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రతిరోజు రెండు లీటర్లు బాదంపాలు కూడా తాగే వారు. చెన్నైలో ఉంటున్నప్పుడు, బజ్జీలు బాగా తినడానికి ఇష్టపడే వారట. ఏకంగా 30 నుండి 40 బజ్జీలు తినేసేవారట.
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…
భారత క్రికెట్ జట్టు బ్యాటర్లకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని, టీ20 క్రికెట్ అంటే బ్యాట్ను ఎటు పడితే అటు ఊపడం…
విద్యార్థుల కోసం హైదరాబాద్ పోలీసులు ఓ వినూత్న ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసు కమిషనరేట్ పరిధిలోని సోషల్ మీడియా ఐటీ…
కేరళలోని కొచ్చిలో ఇటీవలే 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకల్లో…
దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం రిలీజ్ అయి 2 ఏళ్లకు పైగానే అవుతోంది. అప్పట్లోనే ఈ సినిమాకు…
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో…