ప్రస్తుత తరుణంలో చాలా మంది సోషల్ మీడియాలో రోజూ అనేక రకాల ఫొటోలను చూస్తున్నారు. అనేక ఫొటోలు ఆయా మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని ఫొటోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక కొన్ని పజిల్స్ మాదిరిగా ఉంటాయి. ఇలా పజిల్స్ లా ఉండే ఫొటోలను చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. వాటిల్లో ఉండే వస్తువులు లేదా జంతువులు లేదా మనుషులను కనిపెట్టేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా పజిల్స్ లాంటి ఫొటోలకు సమాధానాలను కనిపెట్టడం వల్ల మెదడు షార్ప్ అవుతుంది. ఏకాగ్రత్త, ఆలోచనా శక్తి పెరుగుతాయి. ఇక ఇలాంటిదే ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏమిటంటే..
కింద ఇచ్చిన చిత్రంలో ఉన్న మనిషిని చూశారు కదా. అడవిలో రాయికి ఒరిగి సేదతీరుతున్నాడు. చుట్టూ జంతువులు కూడా ఉన్నాయి. అయితే అతని గుర్రం మాత్రం పక్కన లేదు. అది ఆ చిత్రంలో దాగి ఉంది. మరి ఆ గుర్రాన్ని మీరు కనిపెట్టగలరా. కనిపెట్టగలరేమో ఒక్కసారి ట్రై చేయండి. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్గా మారింది. చాలా మంది ఈ ఫొటోను చూస్తూ అందులో దాగి ఉన్న గుర్రాన్ని కనిపెట్టేందుకు పోటీ పడుతున్నారు. అయితే దీన్ని చూసిన వెంటనే 12 సెకన్లలో గుర్తించాలి. అప్పుడే మీ కంటి చూపు, తెలివితేటలు అమోఘంగా ఉన్నట్లు లెక్క. ఇలా చూసి చెప్పడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఈ పజిల్ను సాల్వ్ చేయడంలో దాదాపుగా 78 శాతం మంది ఫెయిల్ అయ్యారు. మిగిలిన 22 శాతంలో 20 శాతం మంది ఆలస్యంగా అయినా సరే గుర్రాన్ని కనిపెట్టారు. ఇక 2 శాతం మంది మొదటి 12 సెకన్లలో చెప్పేశారు. మరి మీరు కూడా అలా చెప్పగలరేమో చూడండి.
మీకు సమాధానం లభించడం లేదా. అయితే పైన ఇచ్చిన చిత్రానికి జవాబుగా కింద ఇంకో చిత్రాన్ని ఇచ్చాం చూడండి. చూశారు కదా. గుర్రం కనిపించిందా. అవును.. ఆ గుర్రం ఆ వ్యక్తి పక్కనే దాక్కుని ఉంది. కానీ అంత సులభంగా ఎవరూ గుర్తించలేరు. ఇక ఈ ఫొటో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తూ సవాల్ విసురుతోంది. దీన్ని మీ ఫ్రెండ్స్ కు కూడా చూపించి వారు గుర్రాన్ని కనిపెట్టగలరేమో ప్రయత్నించండి. ఈ ఫొటోను షేర్ చేయండి.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…