శ్మశానాలు అంటే సహజంగానే చాలా మందికి భయం కలుగుతుంది. అక్కడ ఎక్కువ సేపు ఉండలేరు. అయితే సమాధులను సందర్శించేందుకు మాత్రం కొందరు శ్మశానాలకు వెళ్తుంటారు. తమ ఆత్మీయుల సమాధుల వద్ద పువ్వులు ఉంచి శ్రద్ధాంజలి ఘటించి కాసేపు ఉండి వస్తుంటారు. ఇలా ఒక వ్యక్తి కూడా ఓ శ్మశానవాటికకు వెళ్లాడు. కానీ అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా భయ భ్రాంతులకు గురయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కాలిఫోర్నియాలోని సాక్రమెంటో అనే ప్రాంతంలో ఉన్న సెయింట్ జోసెఫ్ కాథలిక్ శ్మశానవాటికలో తన ఆత్మీయులకు చెందిన సమాధులను చూసేందుకు 37 ఏళ్ల జోయెల్ మోరిసన్ అనే వ్యక్తి వెళ్లాడు. అయితే అక్కడ కొన్ని సమాధుల నుంచి మృతదేహాలకు చెందిన వెంట్రుకలు బయటకు వచ్చి కనిపించాయి. దీంతో అతను ఒక్కసారిగా షాక్కు గురై తీవ్రంగా భయ పడ్డాడు. తరువాత తేరుకున్నాడు.
అయితే ఈ విషయాన్ని అతను అక్కడి నిర్వాహకులకు చెప్పాడు. దీంతో అలా ఎందుకు జరుగుతుందో వారు పరిశీలిస్తున్నారు. అక్కడ పురాతన వృక్షాలు కొన్ని ఉన్నాయని వాటి వేర్ల వల్ల సమాధులు దెబ్బ తింటున్నాయని, అలాగే క్రూర జంతువులు కూడా సంచరిస్తున్నాయని అందుకే సమాధులు అలా అవుతున్నాయని భావిస్తున్నారు. కానీ కచ్చితమైన ఆధారాలు లభించడం లేదు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…