ప్రస్తుత తరుణంలో ఆత్మహత్యలు అనేవి కామన్ అయిపోయాయి. కొందరు దంపతులు చిన్న చిన్న తగవులకే తీవ్ర మనస్థాపం చెంది.. ఆవేశంలో బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్నారు. రాజస్థాన్లోని కోటా అనే ప్రాంతంలోనూ సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్కు చెందిన శుభమ్ అనే వ్యక్తికి, రాజస్థాన్లోని కోటా అనే ప్రాంతానికి చెందిన అంజలి సుమన్ అనే మహిళకు 2 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరు ఆర్కే పురం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా శుభమ్ ఓ చొక్కా కుట్టించుకున్నాడు. కానీ భార్య ఇష్టానికి అనుగుణంగా అతను చొక్కా కుట్టించుకోలేదు.
దీంతో మనస్థాపానికి గురైన అంజలి భర్తతో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో అతను ఉదయం భోజనం చేయకుండానే పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఫోన్ లో అంజలి భర్తతో ఇంటికి రమ్మని చెప్పింది. కానీ అతను పనుందని, మధ్యాహ్నం వస్తా.. అప్పుడు మాట్లాడుకుందాం.. అని చెప్పాడు. దీంతో మరింత మనస్థాపానికి గురైన అంజలి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగు పొరుగు వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించి కేసు నమోదు చేశారు. తమ బిడ్డ మృతికి శుభమ్ కారణమని, అతన్ని అరెస్టు చేయాలని అంజలి తల్లిదండ్రులు పోలీసులను కోరుతున్నారు.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…