Viral Video : సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుతం ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇందులో చాలా మంది రోజూ విహరిస్తున్నారు. చాలా సమయం పాటు అందులో కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా అందులో వీడియోలను వీక్షిస్తున్నారు. ముఖ్యంగా పలు పాటలకు కొందరు చేసే డ్యాన్స్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కనుకనే చాలా మంది సోషల్ మీడియాలో ఎక్కువ సేపు కాలం గడుపుతున్నారు. ఇక అలాంటి వారి టేస్ట్లకు తగినట్లుగానే కొందరు వీడియోలు చేసి అందులో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోల కారణంగా కొందరు రాత్రి రాత్రే ఓవర్నైట్ స్టార్స్ అయిపోయారు. కొందరు మోడల్స్ కాగా.. కొందరు సింగర్లుగా, కొందరు హీరోయిన్లుగా మారారు. కనుక ఎవరిలో ఉండే టాలెంట్ వారికి ఉంటుంది కాబట్టి.. తమ టాలెంట్తో ఎలాగైనా సరే పైకి రావాలని చూస్తున్నారు. దీంతోపాటు భారీ స్థాయిలో ఫాలోవర్లను కూడా పెంచుకోవాలని చూస్తున్నారు. అందుకనే చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో వారి వీడియోలకు బాగానే స్పందన లభిస్తోంది. ఇక డ్యాన్స్ వీడియోలకు సోషల్ మీడియాలో లభిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు.
చాలా మంది ప్రస్తుతం వీడియోలను చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఆదరణ దక్కించుకుంటున్నారు. సినిమాల్లోని పాటలకు డ్యాన్స్లు చేస్తూ అలరిస్తున్నారు. అలాగే ఓ ఆంటీ కూడా డ్యాన్స్ చేసింది. వెంకటేష్ సినిమాలోని ఓ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె డ్యాన్స్ వీడియో వైరల్గా మారింది. దీన్ని ఎంతో మంది ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…