Viral News : పానీపూరీ అంటే చాలా మందికి ఇష్టమే. దీన్నే గోల్ గప్పా అని కూడా అంటారు. రహదారులపై మనకు ఎక్కడ చూసినా పానీ పూరీలను విక్రయిస్తుంటారు. ఓపిక ఉండాలే కానీ వీటిని ఇంట్లో కూడా చేసి తినవచ్చు. అయితే ఆ వ్యక్తి పానీ పూరీని తింటే ఏకంగా రూ.500 ఇస్తున్నాడు. అవును నిజమే.. కానీ అక్కడే ఒక మెలిక ఉంది. అదేమిటంటే..
ఆగ్రా – ఫిరోజాబాద్ హైవే పక్కన షలస్ అనే ఓ వ్యాపారి పానీపూరీలను విక్రయిస్తుంటాడు. అయితే తన వ్యాపారం ఇంకా ఎక్కువగా జరగడం కోసం అతనూ పానీపూరీ చాలెంజ్ను మొదలు పెట్టాడు. అందులో భాగంగా వినియోగదారులు అతను ఇచ్చే పానీపూరీని ఒకేసారి తినాల్సి ఉంటుంది. దీంతో రూ.500 గెలుచుకోవచ్చు.
అయితే ఆ పానీ పూరీ సాధారణ సైజులో ఉండదు, కొంచెం పెద్దగా ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఒకేసారి నోట్లో పెట్టుకుని మింగేయాలి. ఒక్క నీళ్ల చుక్క కూడా కిందపడరాదు. పడితే చాలెంజ్లో ఓడిపోయినట్లే. దీంతో షలస్కు రూ.100 ఇవ్వాలి. ఈ క్రమంలో చాలెంజ్లో గెలిస్తే రూ.500 అతను ఇస్తాడు.
అయితే ఇప్పటి వరకు ఈ చాలెంజ్లో ఎవరూ గెలవలేకపోయారు. అయినప్పటికీ ఆ చాలెంజ్ ను ట్రై చేసేందుకు చాలా మంది అతని వద్దకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతని వ్యాపారం బాగానే కొనసాగుతోంది.
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…
భారత్, శ్రీలంకలో ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై భారత…