Viral News : ప్రపంచంలో ఎదుటివారి కోసం ఆలోచించే గొప్ప గుణాన్ని ఆ భగవంతుడు మనుషులకు ఇచ్చాడు. ఎదుటివారి ప్రయోజనం కోసం 200 మంది మోడల్స్ చేసిన ఓ పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఓ మంచి పని కోసం 200 మంది మోడల్స్ నగ్నంగా ఒకే చోట నిలబడ్డారు. దాన్ని ఫోటోషూట్ చేసి నెట్టింట్లో పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది. అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ఇజ్రాయెల్ లో మృత సముద్రం దగ్గర జరిగిన ఈ విశేషానికి కారణం.. ప్రకృతి పరంగా జరిగే విపత్తులు కొన్ని అయితే.. మనిషి చేసే విధ్వంసాలు మరికొన్ని. రీసెంట్ గా ఈ సముద్రం విషయంలో జరిగినదానికి స్పందిస్తూ.. ఈ 200 మంది మోడల్స్ తమ శరీరానికి తెల్లని రంగు వేసుకుని ఫోటో షూట్ లో పార్టిసిపేట్ చేశారు. స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికాకు చెంది 19 నుండి 70 ఏళ్ళ వరకు పురుషులు, మహిళలు ఈ నగ్న నిరసనలో పాల్గొన్నారు.
ఇజ్రాయెల్ లో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. డెడ్ సీ జలాలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు ఈ మోడల్స్ ఆ విధంగా ఫోటో షూట్ ని కండక్ట్ చేశారు.
ఈ ఫోటో షూట్ ని స్పెన్సర్ ట్యూనిక్ అనే 54 సంవత్సరాల ఫోటోగ్రాఫర్ చేశారు. నీటిని ప్రతి ఏడు వాడటం వల్ల డెడ్ సీ ఒక మీటర్ వరకు ఎండిపోయేది. ఇజ్రాయిల్, జోర్డాన్ ల పైనున్న ప్రాంతంలోకి వాటర్ ను మళ్ళించడానికి డెడ్ సీ ఎండుతున్న పరిస్థితి. మరోవైపు మైనింగ్ కూడా సమస్యగా మారింది. ఈ పరిస్థితిని తెలియజేయడం కోసం ఈ నిరసనకు శ్రీకారం చుట్టారు. ఏది ఏమైనా ఈ ఫోటో షూట్ కారణంగా ఇజ్రాయెల్ నీటి సమస్య ప్రపంచవ్యాప్తంగా గుర్తించడానికి కారణం అయ్యింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుందా.. అంటే.. అందుకు అవుననే సమాధానం…
తమిళ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్తో విడాకులు కావాలని కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు…
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…