Viral News : ప్రపంచంలో ఎదుటివారి కోసం ఆలోచించే గొప్ప గుణాన్ని ఆ భగవంతుడు మనుషులకు ఇచ్చాడు. ఎదుటివారి ప్రయోజనం కోసం 200 మంది మోడల్స్ చేసిన ఓ పని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఓ మంచి పని కోసం 200 మంది మోడల్స్ నగ్నంగా ఒకే చోట నిలబడ్డారు. దాన్ని ఫోటోషూట్ చేసి నెట్టింట్లో పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది. అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.
ఇజ్రాయెల్ లో మృత సముద్రం దగ్గర జరిగిన ఈ విశేషానికి కారణం.. ప్రకృతి పరంగా జరిగే విపత్తులు కొన్ని అయితే.. మనిషి చేసే విధ్వంసాలు మరికొన్ని. రీసెంట్ గా ఈ సముద్రం విషయంలో జరిగినదానికి స్పందిస్తూ.. ఈ 200 మంది మోడల్స్ తమ శరీరానికి తెల్లని రంగు వేసుకుని ఫోటో షూట్ లో పార్టిసిపేట్ చేశారు. స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికాకు చెంది 19 నుండి 70 ఏళ్ళ వరకు పురుషులు, మహిళలు ఈ నగ్న నిరసనలో పాల్గొన్నారు.
ఇజ్రాయెల్ లో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. డెడ్ సీ జలాలు అంతకంతకూ తరిగిపోతున్నాయి. ఈ పరిస్థితిపై అవగాహన కల్పించేందుకు ఈ మోడల్స్ ఆ విధంగా ఫోటో షూట్ ని కండక్ట్ చేశారు.
ఈ ఫోటో షూట్ ని స్పెన్సర్ ట్యూనిక్ అనే 54 సంవత్సరాల ఫోటోగ్రాఫర్ చేశారు. నీటిని ప్రతి ఏడు వాడటం వల్ల డెడ్ సీ ఒక మీటర్ వరకు ఎండిపోయేది. ఇజ్రాయిల్, జోర్డాన్ ల పైనున్న ప్రాంతంలోకి వాటర్ ను మళ్ళించడానికి డెడ్ సీ ఎండుతున్న పరిస్థితి. మరోవైపు మైనింగ్ కూడా సమస్యగా మారింది. ఈ పరిస్థితిని తెలియజేయడం కోసం ఈ నిరసనకు శ్రీకారం చుట్టారు. ఏది ఏమైనా ఈ ఫోటో షూట్ కారణంగా ఇజ్రాయెల్ నీటి సమస్య ప్రపంచవ్యాప్తంగా గుర్తించడానికి కారణం అయ్యింది.
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…
తాను గతంలో చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి కనుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్కు హీరోగా…