Tollywood : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా ఓ హాట్ టాపిక్ హల్ చల్ అవుతోంది. ఆ ఇద్దరు నటీనటులపై అనఫిషియల్ బ్యాన్.. అనే వార్తతో మార్మోగిపోతోంది. ఇద్దరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావడం మరో హైలెట్. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వివాదాలు తెలుసుకున్న వీరిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరు ? అనే విషయంలో వారెవరు అనేది ఇట్టే అర్థమవుతోంది. అయితే ఇండస్ట్రీ మొత్తం వీరిపై బ్యాన్ పెట్టడం లేదు. కేవలం కొంతమంది హీరోలు, నిర్మాతలు మాత్రమే బ్యాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తమపై కామెంట్స్ చేసిన వారికి తమ సినిమాల్లో పాత్రలు ఇవ్వడం లేదంటూ ఓ వాదన వినిపిస్తోంది. తమ నోరును అదుపులో పెట్టుకోకుండా మీడియా ముందు కామెంట్స్ చేయడమే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అందులోనూ వారిద్దరూ సీనియర్ నటులే కావడం విశేషం. ఓ వర్గం హీరోల గ్రూప్ అయితే తాము నటించే సినిమాలకు వీరిద్దర్ని తీసుకోవద్దని చెప్పారని అనుకుంటున్నారు. తమ సినిమాల్లో ఒక్క వేషం కూడా ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారట.
అయితే ఈ హీరోలు ఎవరూ కూడా తమ అభిప్రాయాల్ని అదుపులో పెట్టాలనే ఆలోచనను మీడియా ముందు చెప్పడానికి సిద్ధంగా లేరట. ఇప్పటికే ఓ యంగ్ హీరో సినిమా నుండి ఈ సీనియర్ ఆర్టిస్ట్ ని పక్కన పెట్టేశారని అనుకుంటున్నారు. దాదాపుగా నాలుగు రోజుల సినిమా షూటింగ్ తర్వాత వీరిని తీసేసి.. వారి ప్లేస్ లో మరో సీనియర్ కమెడియన్ ను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ మధ్యకాలంలో పాత్రలు లేక.. టీవీ షోస్ లో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్న ఓ స్టార్ కమెడియన్ కు మళ్ళీ వేషాలు ఇవ్వాలని చూస్తున్నారని టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో ఇలా బ్యాన్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులను మరో సినీ వర్గం తన చెంతకు చేర్చుకునే ఆలోచనలో ఉందట.
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…