Vijay Devarakonda : గత కొన్నేళ్ల కిందట దర్శకుడు పూరీ జగన్నాథ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి జనగనమణ అనే చిత్రాన్ని తీయనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ మూవీని పూరీ మహేష్తో తీయలేకపోయారు. తరువాత వెంకటేష్తో ఆ సినిమాను తీద్దామని పూరీ ప్లాన్ చేశారు. కానీ అది కూడా సక్సెస్ కాలేదు.
ఇక చివరకు పూరీ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఇతర చిత్రాలతో బిజీ అయ్యారు. అయితే విజయ్ దేవరకొండతో ఆ మూవీని పూరీ జగన్నాథ్ తీస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో జనగనమణ యూఎస్ఏలో ప్రారంభం అవుతుందని సమాచారం.
లైగర్ మూవీతో పూరీ, విజయ్ ల మధ్య బాండింగ్ ఏర్పడింది. లైగర్ షూటింగ్ పూర్తి అయి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే పూరీతో కలిసి జనగనమణ చిత్రాన్ని చేయనున్నట్లు విజయ్ త్వరలోనే ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక వివరాలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ఇక లైగర్ మూవీని వచ్చే ఆగస్టులో విడుదల చేయనున్నారు. అనన్య పాండే ఈ మూవీలో విజయ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ మూవీలో నటించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…