Venu Swamy : ప‌వ‌న్ క‌ల్యాణ్, శ్రీ‌జ‌ల‌కు నాలుగు పెళ్లిళ్లు అవుతాయి.. వేణు స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Venu Swamy : గ‌త కొద్ది రోజులుగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీ‌జ‌, ఆమె భ‌ర్త క‌ల్యాణ్ దేవ్‌లు విడాకులు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. వీరు గ‌తంలో ఎప్పుడూ క‌లిసే ఫొటోల్లో క‌నిపించేవారు. కానీ ఇప్పుడు ఎవ‌రికి వారు విడిగా సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే స‌మంత చేసిన‌ట్లుగానే శ్రీ‌జ కూడా త‌న భ‌ర్త పేరును తొల‌గించి త‌న ఇంటి పేరు కొణిదెల‌ను చేర్చుకుంది. దీంతో అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. మ‌రోవైపు క‌ల్యాణ్ దేవ్ మెగా ఫ్యామిలీలో జ‌రిగే ఏ వేడుక‌లోనూ క‌నిపించ‌క‌పోవ‌డం, ఆయ‌న సినిమాల‌ను కూడా మెగా ఫ్యామిలీ ప్ర‌మోట్ చేయ‌క‌పోవ‌డంతో.. శ్రీ‌జ‌, క‌ల్యాణ్ దేవ్‌లు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. అయితే ప్ర‌స్తుతం వీరు విడిగా ఉంటున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక శ్రీ‌జ‌తోపాటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కూడా ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న పెళ్లిళ్ల గురించి అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఈ మ‌ధ్య ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వేణు స్వామి న‌రేష్, ప‌విత్ర లోకేష్‌ల‌పై కామెంట్స్ చేయ‌గా.. అవి వైర‌ల్ అయ్యాయి. న‌రేష్‌కు, ర‌మ్య‌కు జాత‌కాలు క‌ల‌వ‌లేద‌ని.. క‌నుక వారు వివాహం చేసుకున్నా విడిపోతార‌ని తాను ముందుగానే చెప్పాన‌ని.. అప్ప‌ట్లో న‌రేష్ పెళ్లిని కూడా తాను అందుక‌నే చేయ‌లేద‌ని చెప్పారు. తాను చెప్పిన‌ట్లే న‌రేష్ విడాకులు తీసుకున్నార‌ని అన్నారు.

Venu Swamy

ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శ్రీ‌జ‌ల గురించి వేణు స్వామి మాట్లాడుతూ.. ప‌వ‌న్, శ్రీ‌జ ఇద్ద‌రికీ నాలుగేసి చొప్పున పెళ్లిళ్లు అవుతాయి. అప్ప‌టి వ‌ర‌కు వారి వివాహాలు నిల‌డ‌వు. అది వారి జాత‌కాల్లోనే ఉంది.. అంటూ వ్యాఖ్య‌లు చేశారు. అయితే వారు ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటారు.. అన్న‌ది వారి వ్య‌క్తిగ‌త విష‌యం అని.. దానిపై మ‌నం మాట్లాడుకోవ‌డం స‌రికాద‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే వేణు స్వామి చేసిన వ్యాఖ్య‌లు మ‌ళ్లీ వైర‌ల్ అవుతున్నాయి.

కాగా ప‌వ‌న్ ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చి ఇప్పుడు మూడో భార్య‌తో ఉంటున్నారు. అంటే ఆయ‌న ఇంకో వివాహం కూడా చేసుకుంటార‌ని వేణు స్వామి వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు. ఇక శ్రీ‌జ విషయానికి వ‌స్తే ఆమె ఇప్పుడు రెండో పెళ్లితో ఉంది. అంటే ఆమె ఇంకా 2 పెళ్లిళ్లు చేసుకుంటుంద‌ని అర్థం వ‌స్తుంది. మ‌రి వేణు స్వామి వీరి విష‌యాల్లో చెప్పిన జాత‌కాలు నిజం అవుతాయో.. కావో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

వింత రనౌట్ వివాదం.. పాక్ ప్లేయర్‌కు ఐసీసీ షాక్! ఆ తప్పు చేసినందుకు భారీ జరిమానా..

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…

Saturday, 14 March 2026, 10:32 PM

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM