Nithya Menon : తెలుగు సినీ ప్రేక్షకులకు నిత్య మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె టాలీవుడ్కు అలా మొదలైంది సినిమాతో పరిచయం అయింది. ఆ మూవీ హిట్ కావడంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ గ్లామర్ షోకు దూరంగా ఉండడం, ఆ తరువాత చేసిన చిత్రాలు ఫ్లాప్ అవడంతో ఈమెకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయినప్పటికీ ఈమె దక్షిణ, ఉత్తరాది భాషల్లో సుమారుగా 50 కి పైగా చిత్రాల్లో నటించింది. పలు అవార్డులను కూడా పొందింది. బాలనటిగా నిత్య మీనన్ సినీ రంగంలో ప్రవేశించినా.. హీరోయిన్గా ఎదిగింది. ఇక ఈమె రీసెంట్గా భీమ్లా నాయక్ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది.
అయితే ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్య మీనన్ కూడా సీక్రెట్గా ఓ స్టార్ హీరోతో లవ్ ట్రాక్ నడిపిస్తుందని తెలుస్తోంది. అతను ఒక మళయాళం స్టార్ నటుడు అట. ఈ క్రమంలోనే తరచూ వారు కలసి షికార్లకు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరు సహజీవనం కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే పెళ్లి ఇంకా అనుకోలేదు కానీ.. త్వరలోనే నిత్య మీనన్ అతనితో పెళ్లి పీటలు ఎక్కనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే నిత్య మీనన్ ప్రస్తుతం 19 (1)(ఎ), ఆరమ్ తిరుకల్పన అనే మళయాళ మూవీల్లో నటిస్తోంది. అలాగే తిరుచిత్రాంబళం అనే తమిళ మూవీ చేస్తోంది. తెలుగులో ఈమెకు అవకాశాలు లేవు. భీమ్లా నాయక్ ఈమె నటించిన చివరి తెలుగు సినిమా. అలాగే పలు తెలుగు టీవీ షోల్లోనూ ఈమె సందడి చేస్తోంది.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…