Under 19 Cricket World Cup : ఐసీసీ అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ ప్రతిసారి తన సత్తా చాటుతూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జరుగుతున్న అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. డిఫెండింగ్ చాంపియన్గా పేరున్న బంగ్లాదేశ్ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన భారత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. కాగా అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీల్లో భారత్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించడం వరుసగా ఇది నాలుగవ సారి కావడం విశేషం.
ఈ సారి జరుగుతున్న టోర్నీలో గ్రూప్లో భారత్, సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఉగాండాలు పోటీ పడ్డాయి. ఈ క్రమంలోనే భారత్ సౌతాఫ్రికాను 45 పరుగుల తేడాతో ఓడించింది. అలాగే ఐర్లాండ్పై 174 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉగాండాపై ఏకంగా 326 పరుగుల రికార్డు తేడాతో భారత్ గెలుపొందింది. ఇక తాజాగా శనివారం ఆంటిగ్వాలో బంగ్లాదేశ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ప్రస్తుతం భారత అండర్ 19 క్రికెట్ జట్టుకు ధుల్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. షేక్ రషీద్ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 2వ తేదీన జరగనుంది. ఫైనల్ మ్యాచ్ను ఫిబ్రవరి 5న నిర్వహిస్తారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…