Rashmika Mandanna : పుష్ప సినిమా అందించిన భారీ సక్సెస్తో ప్రస్తుతం రష్మిక మందన్న జోరు మీదుంది. ఈమెకు బాలీవుడ్లో పలు ఆఫర్లు కూడా వస్తున్నాయి. తాజాగా ముంబై వెళ్లిన ఈ భామ అక్కడ బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ను కలిసింది. ఈ క్రమంలోనే ఈమెకు భారీ బడ్జెట్ బాలీవుడ్ మూవీలో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. పుష్ప సినిమాలో రష్మిక మందన్న నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో గ్లామర్ షో కూడా చేయడంతో ఈమె అందరి దృష్టిలోనూ పడిందని చెప్పవచ్చు.
కాగా రష్మిక మందన్నకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆమె ఎల్లో కలర్డ్రెస్ వేసుకుని ఉంది. ఆమె ఓ టాక్ షోలో పాల్గొనగా.. అందులో ఆమె ధరించిన ఆ డ్రెస్ ఆమెకు అసౌకర్యంగా మారింది. దీంతో కాళ్లను అటు నుంచి ఇటు కదిలించి భంగిమ మార్చి కూర్చుంది. అయితే అదే సమయంలో ఆ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.
సెలబ్రిటీలకు ఇలాంటి సంఘటనలు ఎదురవుతుండడం మామూలే. ఇటీవలే పాయల్ రాజ్పూత్ కూడా ఓ ఫొటోషూట్ సందర్భంగా ఎల్లో కలర్ బ్రేజర్ను మాత్రమే ధరించి లోపల ఏమీ వేసుకోకుండా ఫొటోషూట్ చేసింది. తరువాత అందులో ఆమె అందాలన్నీ బయట పడ్డాయి. చూపించకూడనివి చూపించేసింది. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు రష్మిక మందన్న వీడియో అలా లేకున్నా.. దాన్ని చాలా మంది వైరల్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి అది పాత వీడియో. ఈ క్రమంలోనే దాన్ని ఎందుకు వైరల్ చేస్తున్నారనే విషయం అర్థం కావడం లేదు. బహుశా పుష్ప మూవీతో వచ్చిన పాపులారిటీ కారణంగా ఆమె కోసం సెర్చ్ చేస్తున్న నెటిజన్లకు అందించడం కోసమే కొందరు ఈ వీడియోను వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. మిషన్ మజ్ను, గుడ్ బై అనే మూవీల్లో ఆమె నటిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…