Trivikram : సినిమాలో పదునైన మాటలను విసురుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు దర్శకుడు త్రివిక్రమ్. మొదట్లో రచయితగా రాణించిన త్రివిక్రమ్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకరిగా ఉన్నాడు. చివరిగా అల వైకుంఠపురములో చిత్రంతో పలకరించిన త్రివిక్రమ్ త్వరలో మహేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డేని కథానాయికగా ఎంపిక చేయగా, ఆ తర్వాత సమంత పేరు వార్తలలోకి వచ్చింది.
ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకుడు అయినా త్రివిక్రమ్ అన్నీ అయి చూసుకుంటున్నాడని ప్రచారం జరిగింది. ఒరిజినల్ కథకు పవన్ ఇమేజ్ కోసం అనేక మార్పులు చేశారట త్రివిక్రమ్. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా రూ.15 కోట్లను త్రివిక్రమ్ కి ఇస్తున్నారట. దాంతోపాటు లాభాలలో కొంత పర్సెంటేజ్ కూడా ఆయనకు ఉందట. ఓ పూర్తి స్థాయి చిత్రానికి దర్శకత్వం చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ కంటే అధికంగా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ చిత్రానికి తీసుకుంటున్నారట.
టాలీవుడ్లో రాజమౌళి మాత్రమే ఆ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్షన్ చేయకపోయినా కూడా అంత మొత్తం అందుకుంటున్నాడంటే ఇది గొప్ప విషయమనే చెప్పాలి. భీమ్లా నాయక్ లో మనం త్రివిక్రమ్ మార్క్ మేకింగ్ చూడవచ్చు. జనవరి 12న భీమ్లా నాయక్ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించగా.. ఆర్ఆర్ఆర్ నిర్మాతలు విడుదల వాయిదా వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…