Tirumala Darshan Tickets : కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రత్యేక దర్శన టోకెన్లను నిర్దిష్టమైన మొత్తంలో విడుదల చేస్తున్న విషయం విదితమే. రోజూ ఒక నిర్దిష్టమైన సంఖ్యలో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అందుకు అనుగుణంగానే టిక్కెట్లను విడుదల చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక దర్శన టిక్కెట్లను కూడా విడుదల చేయనున్నారు.
ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఆయా సమయాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఇప్పటికే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ను, టీకా సర్టిఫికెట్ను తప్పనిసరి చేశారు. అలిపిరి మార్గం వద్దే ఆయా పత్రాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరీ పంపిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…