Tirumala Darshan Tickets : కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రత్యేక దర్శన టోకెన్లను నిర్దిష్టమైన మొత్తంలో విడుదల చేస్తున్న విషయం విదితమే. రోజూ ఒక నిర్దిష్టమైన సంఖ్యలో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అందుకు అనుగుణంగానే టిక్కెట్లను విడుదల చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక దర్శన టిక్కెట్లను కూడా విడుదల చేయనున్నారు.
ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఆయా సమయాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఇప్పటికే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ను, టీకా సర్టిఫికెట్ను తప్పనిసరి చేశారు. అలిపిరి మార్గం వద్దే ఆయా పత్రాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరీ పంపిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…