కన్నవారికి, కుటుంబ సభ్యలకు ఏమైనా అయితే వారిని రక్షించుకునేందుకు తోటి కుటుంబ సభ్యులు ఏం చేసేందుకైనా వెనుకాడరు. ఆ బాలుడు కూడా అలాగే తన తోబుట్టువును రక్షించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఓ వైపు రోడ్డు పక్కన పక్షి ఆహారం అమ్ముతూనే మరో వైప తన చదువును కొనసాగిస్తున్నాడు.
హైదరాబాద్కు చెందిన 10 ఏళ్ల సయ్యద్ అజీజ్ అనే బాలుడి సోదరి సకీనా బేగం (12) క్యాన్సర్ బారిన పడింది. 2 ఏళ్ల కిందట ఆమెకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం సహాయం చేసింది. కానీ ఆమెకు ఆ డబ్బులు చికిత్స కోసం ఖర్చయ్యాయి. దీంతో వారి పరిస్థితి మొదటికి వచ్చింది. ఈ క్రమంలో వారు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక తన సోదరిని ఎలాగైనా రక్షించుకోవాలనే తాపత్రయంతో అజీజ్ రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రహదారి పక్కన పక్షి ఆహారం (బర్డ్ ఫుడ్) అమ్ముతున్నాడు. తరువాత అతను 8 గంటలకు మదర్సాకు వెళ్తాడు. అజీజ్ సంపాదించే డబ్బులు ఆమె మందులకు మాత్రమే సరిపోతున్నాయి. టెస్టులు చేయించేందుకు డబ్బులు సరిపోవడం లేదు. దీంతో అజీజ్ తల్లిదండ్రులు తమకు సహాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…