ప్రస్తుతం మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనా రోగుల అర్థ నాదాలు వినిపిస్తున్నాయి. స్మశాన వాటికలలో మృతుల అంత్యక్రియల మంటలు చల్లారడం లేదు. ఈ రెండవ దశ కరోనా వైరస్ తో ప్రజలు విలవిల్లాడుతున్నారు.
తాజాగా తెలంగాణలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదన్కుర్తి గ్రామానికి చెందిన కందుల శాంత (40) కరోనా బారిన పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమె నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చేరింది. సరైన వైద్యం అందక పోవడంతో ఆ మహిళ ఆవేదన వర్ణనాతీతం. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.. మీ కాళ్లు మొక్కుతా నాకు చిన్న పిల్లలు ఉన్నారు సరైన వైద్యం కోసం నన్ను వేరే ఆసుపత్రికి పంపించండి అంటూ ఆ మహిళ చేసిన ఆర్తనాదాలు ఎంతోమందిని కలచివేశాయి.
శాంతా పరిస్థితి మరింత తీవ్రం కావడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయానికి ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె మృత్యువాత పడ్డారు. సోషల్ మీడియాలో శాంతా వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచి వేస్తోంది.
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…
నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…