ప్రస్తుతం మహమ్మారి కోరలు చాస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో ఎక్కడ చూసినా కరోనా రోగుల అర్థ నాదాలు వినిపిస్తున్నాయి. స్మశాన వాటికలలో మృతుల అంత్యక్రియల మంటలు చల్లారడం లేదు. ఈ రెండవ దశ కరోనా వైరస్ తో ప్రజలు విలవిల్లాడుతున్నారు.
తాజాగా తెలంగాణలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదన్కుర్తి గ్రామానికి చెందిన కందుల శాంత (40) కరోనా బారిన పడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమె నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో చేరింది. సరైన వైద్యం అందక పోవడంతో ఆ మహిళ ఆవేదన వర్ణనాతీతం. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది.. మీ కాళ్లు మొక్కుతా నాకు చిన్న పిల్లలు ఉన్నారు సరైన వైద్యం కోసం నన్ను వేరే ఆసుపత్రికి పంపించండి అంటూ ఆ మహిళ చేసిన ఆర్తనాదాలు ఎంతోమందిని కలచివేశాయి.
శాంతా పరిస్థితి మరింత తీవ్రం కావడంతో నిర్మల్ ఏరియా ఆస్పత్రి సిబ్బంది ఆమెకు మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించే సమయానికి ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె మృత్యువాత పడ్డారు. సోషల్ మీడియాలో శాంతా వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచి వేస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…