Nuvvula Laddu : ప్రస్తుత తరుణంలో చాలా మంది మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే కారణం ఏదైనా కానీ.. చాలా మందిని ఈ సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. మోకాళ్ల నొప్పులు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గడం లేదు. దీంతో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే మోకాళ్ల నొప్పులు ఏ స్థాయిలో ఉన్నా సరే.. కింద చెప్పిన విధంగా చేస్తే.. ఆ నొప్పుల నుంచి శాశ్వతంగా బయట పడవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మోకాళ్ల నొప్పులను తగ్గించేందుకు నువ్వుల లడ్డూలు ఎంతగానో పనిచేస్తాయి. బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డూను రోజుకు ఒకటి తినాలి. దీని వల్ల మన శరీరానికి పుష్కలంగా కాల్షియం లభిస్తుంది. దీంతోపాటు ఇతర పోషకాలు కూడా అందుతాయి. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. నువ్వుల లడ్డూలను తయారు చేసుకుని రోజుకు ఒకటి తినడం వల్ల కొద్ది రోజుల్లోనే మోకాళ్ల నొప్పుల నుంచి బయట పడవచ్చు.
ఇక నువ్వుల లడ్డూలను తినడం వల్ల ఇంకా మనకు పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. చిన్నారులు ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు.. వారి మెదడు యాక్టివ్గా మారుతుంది. చదువుల్లో రాణిస్తారు. ఈ లడ్డూలను తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. హార్ట్ ఎటాక్లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
నువ్వుల లడ్డూలను తినడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా మారుతాయి. ఇలా నువ్వుల లడ్డూలతో అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…