T20 World Cup 2022 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ వరల్డ్ కప్లో ఆడేందుకు ఇప్పటికే జట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా ఈసారి ఎలాగైనా సరే కప్ సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక వరల్డ్ కప్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానుండగా.. అసలు మ్యాచ్లు మాత్రం అక్టోబర్ 22 నుంచి ప్రారంభం అవుతాయి. కాగా భారత్ తన తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనుంది.
ఇటీవలే భారత్ పాకిస్థాన్ చేతిలో ఆసియా కప్లో ఘోర పరాభవం పాలైంది. దీంతో ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలనే కాంక్షతో భారత ఆటగాళ్లు ఉన్నారు. అక్టోబర్ 23న భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మెల్బోర్న్లో మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈసారి వరల్డ్ కప్లో గెలిచిన వారికి, ఇతరులకు ఎంత ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 56 లక్షల డాలర్లు కాగా.. విజేతలకు 16 లక్షల డాలర్లు లభిస్తాయి. రన్నర్స్ అప్ జట్టుకు 8 లక్షల డాలర్లను అందిస్తారు. అలాగే సెమీ ఫైనల్లో ఓటమి పాలైన జట్లకు ఒక్కో దానికి 4 లక్షల డాలర్లను అందిస్తారు. ఇక సూపర్ 12 విజేత జట్లకు ఒక్కో దానికి 40వేల డాలర్లను అందిస్తారు. అలాగే సూపర్ 12లో ఓటమి పాలైన జట్లకు ఒక్కో దానికి 70వేల డాలర్లను అందిస్తారు. ఫస్ట్ రౌండ్ విజేతలకు ఒక్కో జట్టుకు 40వేల డాలర్లను అందిస్తారు. అలాగే మొదటి రౌండ్ లోనే వెను దిరిగి పోయే జట్లకు కూడా ఒక్కోదానికి 40వేల డాలర్లను అందిస్తారు. ఇలా ప్రైజ్ మనీని అందించనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…