T20 World Cup 2021 : ఎంతో ప్రతిష్టాత్మక మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలు కావడంతో ఇప్పుడందరూ భారత ప్లేయర్లను దారుణంగా విమర్శిస్తున్నారు. అభిమానులు అయితే కెప్టెన్గా రోహిత్ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భారత ఆటగాళ్లు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.
అయితే టీమిండియాను విమర్శిస్తున్న వారిలో తాజాగా పాక్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా చేరిపోయాడు. భారత ఆటగాళ్లపై అక్తర్ ఘాటు విమర్శలు చేశాడు. భారత ప్లేయర్లు క్రికెట్ ఆడేది ఇన్స్టాగ్రామ్లోనా.. లేక మైదానంలోనా ? అని విమర్శించాడు. టాస్ ఓడిపోయామని చెప్పి భారత్ రెండు మ్యాచ్లను వదిలేసుకుందని ఆరోపించాడు. కనీసం పోరాట పటిమను కూడా చూపలేదన్నాడు.
కొందరు ప్లేయర్లు బాగానే ఆటతీరును ప్రదర్శించినా.. జట్టులో చాలా మంది విఫలం అయ్యారని.. ఇదే విధంగా ముందుకు సాగితే ఆఫ్గనిస్థాన్తో జరిగే మ్యాచ్లో భారత్ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నాడు. కాగా భారత్ బుధవారం ఆఫ్గనిస్థాన్తో తలపడనుంది. ఇప్పటికే సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న భారత్ అద్బుతాలపైనే ఆశలు పెట్టుకుంది. అవి జరిగితే కానీ.. భారత్ సెమీస్ కు వెళ్లే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…