T20 World Cup 2021 : ఎంతో ప్రతిష్టాత్మక మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలు కావడంతో ఇప్పుడందరూ భారత ప్లేయర్లను దారుణంగా విమర్శిస్తున్నారు. అభిమానులు అయితే కెప్టెన్గా రోహిత్ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో భారత ఆటగాళ్లు తలలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు.
అయితే టీమిండియాను విమర్శిస్తున్న వారిలో తాజాగా పాక్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా చేరిపోయాడు. భారత ఆటగాళ్లపై అక్తర్ ఘాటు విమర్శలు చేశాడు. భారత ప్లేయర్లు క్రికెట్ ఆడేది ఇన్స్టాగ్రామ్లోనా.. లేక మైదానంలోనా ? అని విమర్శించాడు. టాస్ ఓడిపోయామని చెప్పి భారత్ రెండు మ్యాచ్లను వదిలేసుకుందని ఆరోపించాడు. కనీసం పోరాట పటిమను కూడా చూపలేదన్నాడు.
కొందరు ప్లేయర్లు బాగానే ఆటతీరును ప్రదర్శించినా.. జట్టులో చాలా మంది విఫలం అయ్యారని.. ఇదే విధంగా ముందుకు సాగితే ఆఫ్గనిస్థాన్తో జరిగే మ్యాచ్లో భారత్ ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నాడు. కాగా భారత్ బుధవారం ఆఫ్గనిస్థాన్తో తలపడనుంది. ఇప్పటికే సెమీస్ ఆశలను గల్లంతు చేసుకున్న భారత్ అద్బుతాలపైనే ఆశలు పెట్టుకుంది. అవి జరిగితే కానీ.. భారత్ సెమీస్ కు వెళ్లే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…