T20 WC : ఇప్పటి వరకు క్రికెట్ అభిమానులు దుబాయ్లో ఐపీఎల్ 14వ ఎడిషన్ను ఎంజాయ్ చేశారు. రేపో మాపో ఫైనల్ కూడా జరగబోతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ముగిసిన వెంటనే పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. అదే దుబాయ్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఆడనున్న భారత జట్టు ధరించేబోయే నూతన జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోమ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రాలు నూతన జెర్సీలను ధరించి సందడి చేశారు. ఈ ఫొటోను బీసీసీఐ ట్వీట్ ద్వారా పోస్ట్ చేసింది.
వంద కోట్ల మంది భారతీయులు, వారి చీర్స్, వారి ప్రేరణతోనే ఈ జెర్సీని రూపొందించామని బీసీసీఐ తెలియజేసింది. కాగా టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశం పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 24వ తేదీన జరగనుంది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ ఆడే దేశాలన్నీ ఇప్పటికే దుబాయ్ చేరుకుని మ్యాచ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…