T20 WC : ఇప్పటి వరకు క్రికెట్ అభిమానులు దుబాయ్లో ఐపీఎల్ 14వ ఎడిషన్ను ఎంజాయ్ చేశారు. రేపో మాపో ఫైనల్ కూడా జరగబోతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ముగిసిన వెంటనే పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. అదే దుబాయ్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో ఆడనున్న భారత జట్టు ధరించేబోయే నూతన జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోమ్లి, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రాలు నూతన జెర్సీలను ధరించి సందడి చేశారు. ఈ ఫొటోను బీసీసీఐ ట్వీట్ ద్వారా పోస్ట్ చేసింది.
వంద కోట్ల మంది భారతీయులు, వారి చీర్స్, వారి ప్రేరణతోనే ఈ జెర్సీని రూపొందించామని బీసీసీఐ తెలియజేసింది. కాగా టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి, దాయాది దేశం పాకిస్థాన్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 24వ తేదీన జరగనుంది. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్ ఆడే దేశాలన్నీ ఇప్పటికే దుబాయ్ చేరుకుని మ్యాచ్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…