Sri Reddy : రీసెంట్ గా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ కావడం ఎంత సంచలనం రేగిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ప్రభుత్వమే స్పందించాల్సి వచ్చింది. అటు ప్రతిపక్షాలు, మీడియా ఆడుకుంటున్నాయి. ఇదే విషయంపై శ్రీ రెడ్డి మాట్లాడుతూ నేను రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా. నేను వచ్చాను అంటే ఒక్కొక్కడికీ మోత మోగిపోద్ది అంటూ లైవ్ లోకి వచ్చింది శ్రీరెడ్డి.
తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో శ్రీ రెడ్డి మాట్లాడుతూ చాలామంది నేను ఏ విషయంపై మాట్లాడాలని కోరుకుంటున్నారో ఇప్పుడు అదే విషయం మాట్లాడడానికి లైవ్ లోకి వచ్చాను. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే దాకా చల్లారలేదంట. టీడీపీ వాళ్ల వింత పోకడ అలాగే ఉందంటూ మండిపడింది. నేను మౌనంగా ఉన్నాను కదా అని శత్రువులు రెచ్చిపోతున్నారు. గ్రౌండ్.. బ్యాక్ గ్రౌండ్.. అంటూ మాట్లాడుతున్నారు. వాళ్లకి అంత నచ్చిందో ఏమో కానీ ఆ వీడియో గురించి తెగ చర్చించుకుంటున్నారు.. అంటూ చురకలు అంటించింది శ్రీరెడ్డి.
అసలు ఆ వీడియో నిజంగానే గోరంట్ల మాధవ్ దా ? కాదా ? అన్నది నాకు తెలియదు. కానీ ఒకవేళ నిజంగానే ఆ వీడియో మాధవ్దే అనుకుందాం ? అయితే ఏంటి ? అతని పర్సనల్ పార్ట్ అతను చూపించాడు. మీ బాధ ఏంటి ? మీకు అంత నచ్చిందా ? అంటూ బూతులతో రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఆయన ప్రైవేట్ పార్ట్ ఆయన చూపించుకున్నాడు. అది కూడా ఆయన ఫోన్లో. ఎంపీగా ఆయన బాధ్యతల్ని సక్రమంగా చేయకపోతే విమర్శించండి. టీడీపీలో ఉన్న బ్లూఫిల్మ్ పిచ్చి నా కొడుకులకు మాధవ్ వీడియో బాగా నచ్చినట్టు ఉంది. అందుకే చూసి తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
కొంతమంది పాయింట్ ఫైవ్ గాళ్లు పాయింట్ ఫైవ్ ఛానల్లో కూర్చుని పాయింట్ ఫైవ్ కబుర్లు చెప్తున్నారు. వాళ్లందరికీ త్వరలోనే పగలగొడతా. గోరంట్ల మాధవ్ ప్రమేయం లేకుండా వీడియో బయటకు వచ్చింది. ఆయనకు న్యాయం జరిగాలి అంటూ టీడీపీ నేతలకు అలాగే ఆ వీడియోపై ట్రోల్స్ చేసే వారిపై మండిపడింది శ్రీరెడ్డి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…