Shruti Haasan : అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంతో అందరి దృష్టిలో పడింది. ఇక అక్కడ నుండి తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఫస్ట్ చాయిస్గా మారింది శృతి హాసన్. ప్రభాస్ సలార్ సినిమాలో నటిస్తూనే బాలయ్య, చిరంజీవి సినిమాలకు ఓకే చెప్పింది. ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకుపోతున్న శృతి హాసన్ ప్రేమాయణంలోనూ తగ్గేదేలే అంటోంది. శాంతనుతో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ మాములుగా ఉండడం లేదు. పబ్లిక్గానే హగ్గులు, ముద్దుల వరకు వెళ్లింది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే శృతి హాసన్ అప్పుడప్పుడు నెటిజన్స్తో పలు విషయాలపై చర్చిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని విచిత్ర ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఓ నెటిజెన్.. మీ శరీరంలో ఎన్ని పార్ట్స్ కి సర్జరీలు చేయించుకున్నారని అడిగాడు. ఈ ప్రశ్నకు శృతి ఒకింత అసహనానికి గురైంది. నీ పని నువ్వు చూసుకో అంటూనే.. అడిగావు కాబట్టి చెబుతున్నాను. ముక్కుకి మాత్రమే సర్జరీ చేయించుకున్నాను అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ ఆమెకు సంబంధించి వస్తున్న పలు పుకార్లకి ఫుల్స్టాప్ పడింది.
చిన్న వయసులోనే సింగర్గా శృతి హాసన్ తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత కొన్ని ఆల్బమ్లు కూడా చేసింది. ఇలా సాగిపోతోన్న సమయంలోనే 2000లో వచ్చిన హే రామ్ అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం లక్ అనే హిందీ మూవీలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన అనగనగా ఓ ధీరుడుతో శృతి హీరోయిన్గానూ ప్రయాణం మెదలెట్టింది. ఇప్పుడు బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీతో పాటు చిరంజీవి 154వ చిత్రంలోనూ కథానాయికగా శృతి హాసన్ నటిస్తోంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…