Aryan Khan : బాలీవుడ్ బాద్షా షారుఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ ఖాన్ ను అక్టోబర్ 3వ తేదీన ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసి గత నాలుగు వారాల నుంచి వారి కస్టడీలోనే ఉంచుకున్నారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ రూ.కోట్లలోనే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ఎంతో ప్రసిద్ధి చెందిన న్యాయవాదులను రంగంలోకి దించారు. దేశంలోనే ఎంతో పేరుగాంచిన ముగ్గురు న్యాయవాదులను నియమించారు. వారిలో మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, సతీష్ మనీష్ షిండే, అమిత్ దేశాయ్ లు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం శ్రమించారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు లాయర్లకు రోజుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించినట్లు సమాచారం.
మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి రోజుకు రూ.30 లక్షలు ఫీజు చెల్లించినట్లు సమాచారం. సతీష్ మనీష్ షిండేకు రోజుకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు, అమిత్ దేశాయ్ కి రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.26 లక్షల ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఇన్ని లక్షల రూపాయల మొత్తంలో షారుక్ ఖాన్ తన కొడుకు కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…