Shahrukh Khan : డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో మూడు వారాల జైలు జీవితం గడిపిన ఆర్యన్ ఖాన్ ఇటీవల బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆర్యన్ జైలులో ఉన్నన్ని రోజులూ మన్నత్ బోసిపోయింది. ఎప్పుడైతే తమ కుమారుడు ఆర్యన్ఖాన్ జైలు నుంచి విడుదల అయ్యాడో ఆ సందర్భంగా షారుఖ్, గౌరీ ఖాన్ల ముంబైలోని ‘మన్నత్’ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ప్రతీ ఏటా దీపావళి సహా పండగలు, బర్త్డే వంటి స్పెషల్ అకేషన్స్ లలో మన్నత్ను మరింత సుందరంగా ముస్తాబు చేస్తారు. మరి కొద్ది రోజులలో దీపావళి, ఆ తర్వాత షారూఖ్ బర్త్ డే వేడుక రానున్న నేపథ్యంలో మన్నత్ విద్యుత్ కాంతుల దీపాలతో వెలిగిపోతోంది. ఇన్ని రోజుల తర్వాత మన్నత్కు పూర్వ వైభవం వచ్చిందని అంటున్నారు. ఆర్యన్ విడుదలైన సమయంలో మన్నత్ దగ్గర అభిమానుల హంగామా ఓ రేంజ్ లో ఉంది.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ జైలు నుండి బయటపడినా.. కేసు ఇంకా తేలలేదు. పైగా ఆర్యన్ అదే మూడ్ లో ఉన్నాడని.. అందుకే ఈసారి తన పుట్టినరోజును కేవలం కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని షారుక్ ఖాన్ నిర్ణయించుకున్నారట. సెలబ్రిటీలు ఎవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. ప్రస్తుతం షారూఖ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…