సీనియర్ నటుడు నరేష్ పర్సనల్ టాపిక్ ఇప్పుడు పబ్లిక్లో హాట్ టాపిక్గా మారింది. నటుడు నరేష్ నాలుగో పెళ్ళి.. ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఇటు నరేష్ అటు పవిత్ర.. మధ్యలో నరేష్ మూడో భార్య రమ్య, పవిత్ర సహచరుడు సుచేంద్ర. తెర వెనుక కథను తెరపైకి తెస్తోన్న నాలుగు స్తంభాలాట గురించే ఇప్పుడు టాక్ అంతా.
గత కొన్ని రోజులుగా వీళ్ల డేటింగ్ మ్యాటర్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. పవిత్రకు ఆల్ రెడీ పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు. కానీ, నరేష్ దగ్గర ఉండే డబ్బు మోజులో పడి.. భర్త.. పిలల్ని దూరం చేసుకుంది. ఇక నరేష్ గురించి అయితే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు. ఇలాంటి టైంలోనే నరేష్-పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సీక్రేట్ రిలేషన్ షిప్ బయటపడింది. దీంతో వాళ్ళు తమ రహస్య బంధం గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.
అయితే.. వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. జస్ట్ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాం అంటూ పెద్ద బాంబ్ పేల్చారు. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వీళ్లది అగ్రిమెంట్ డేటింగ్ అంటూ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కు నెలకు రూ.25 లక్షలు డబ్బులు ఇవ్వాలి అని.
ఎప్పుడైనా ఆమెను వదిలేసినా.. వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నా.. ఆమెకు రూ.50 కోట్లు ఇవ్వాలని అగ్రిమెంట్ రాయించుకున్నారట. ఇప్పటి వరకు వీళ్లది ఓల్డ్ లవ్ స్టొరీ అనుకుంటే.. ఇప్పుడు అగ్రిమెంట్ రిలేషన్ షిప్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి అగ్రిమెంట్లు, కండిషన్స్ మేమెక్కడా వినలేదంటూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…