Schools : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ బడి గంటలు మోగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కేసుల కారణంగా జనవరి 8వ తేదీ నుంచే రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులను ముందుగానే ప్రకటించారు.
అయితే కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా సంక్రాంతి అనంతరం సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సెలవులు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. అయితే సెలవులు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం తగ్గుతున్న కారణంగా ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలను పునః ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. విద్యార్థులు కరోనా జాగ్రత్తలను పాటించేలా చూడాలన్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…