Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం చాలా మంది సమంతనే తిట్టారు. ఇక కొన్ని యూట్యూబ్ చానల్స్ అయితే సమంత గురించి దారుణంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే మొదట్లో కామ్గానే ఉన్న సమంత.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సదరు యూట్యూబ్ చానల్స్కు పరువు నష్టం దావా నోటీసులు పంపించింది. దీంతో ఆ కేసును కోర్టు విచారించనుంది.
సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ వంటి యూట్యూబ్ ఛానెల్స్తో పాటు వెంకట్రావు అనే లాయర్ పై సమంత పరువు నష్టం దావా వేసింది. ఇక ఆమె తరఫున బాలాజీ అనే హైకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు.
తన వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ ఆయా యూట్యూబ్ చానల్స్ ప్రసారం చేసిన కథనాలపై చర్యలు తీసుకోవాలని సమంత పిటిషన్లో పేర్కొంది. అయితే ఇలాంటివన్నీ సినిమావాళ్లకు సహజమే అని.. కొంత కాలం అయితే అంతా సద్దుమణుగుతుందని.. అనవసరంగా ఇలాంటి విషయాలను పట్టించుకోవద్దని.. కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు సమంతకు సూచించారట. అయినప్పటికీ ఆమె వారిపై న్యాయ పోరాటం చేసే దిశగానే ముందుకు సాగుతుండడం విశేషం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…