Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం చాలా మంది సమంతనే తిట్టారు. ఇక కొన్ని యూట్యూబ్ చానల్స్ అయితే సమంత గురించి దారుణంగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే మొదట్లో కామ్గానే ఉన్న సమంత.. ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సదరు యూట్యూబ్ చానల్స్కు పరువు నష్టం దావా నోటీసులు పంపించింది. దీంతో ఆ కేసును కోర్టు విచారించనుంది.
సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ వంటి యూట్యూబ్ ఛానెల్స్తో పాటు వెంకట్రావు అనే లాయర్ పై సమంత పరువు నష్టం దావా వేసింది. ఇక ఆమె తరఫున బాలాజీ అనే హైకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు.
తన వ్యక్తిత్వాన్ని కించ పరుస్తూ ఆయా యూట్యూబ్ చానల్స్ ప్రసారం చేసిన కథనాలపై చర్యలు తీసుకోవాలని సమంత పిటిషన్లో పేర్కొంది. అయితే ఇలాంటివన్నీ సినిమావాళ్లకు సహజమే అని.. కొంత కాలం అయితే అంతా సద్దుమణుగుతుందని.. అనవసరంగా ఇలాంటి విషయాలను పట్టించుకోవద్దని.. కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు సమంతకు సూచించారట. అయినప్పటికీ ఆమె వారిపై న్యాయ పోరాటం చేసే దిశగానే ముందుకు సాగుతుండడం విశేషం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…