Samantha : సమంత, నాగచైతన్యల విడాకుల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జాతీయ మీడియా సంస్థలు కూడా దీనిపై పెద్ద ఎత్తున వార్తలను ప్రచురిస్తున్నాయి. అయితే సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
సమంత నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఆమెకు రూ.200 కోట్లను భరణం కింద ఇచ్చేందుకు నాగచైతన్య ఒప్పుకున్నాడట. కానీ ఆ మొత్తాన్ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే రూ.50 కోట్లను అయినా ఇవ్వాలని నాగచైతన్య అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.
కాగా గత కొద్ది రోజుల నుంచి వీరు విడాకులపై మౌనంగానే ఉన్నారు. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించలేదు. కానీ సడెన్ గా వీరు విడాకులను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…