Samantha : సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన అనంతరం ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు. విడాకుల ప్రకటన చేసిన తర్వాత నాగచైతన్య తన పనులలో బిజీగా ఉండగా సమంత మాత్రం తన స్నేహితులతో కలిసి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు, విదేశాలకు వెళుతూ తనలో ఉన్న బాధను మరచిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే చైతన్యతో తనకున్న ఒక్కొక్క జ్ఞాపకాలను తొలగిస్తున్న సమంత తాను ఉండబోయే ఇంటి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చైతన్యతో సమంత కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడంతో సమంత పూర్తిగా చైతన్య జ్ఞాపకాలను తుడి చేస్తుందని అందరూ భావించారు. కానీ సమంత మాత్రం ఇదివరకు చైతన్యతో కలసి ఉన్న ఇంటిలోనే ప్రస్తుతం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాజా పోస్టు ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సమంత మార్నింగ్ మ్యాడ్నెస్ అంటూ తన రెండు కుక్క పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
అలాగే ‘న్యూ బ్రింగింగ్ బ్యాక్’ పేరిట గతంలో తాను చైతన్యతో కలసి ఉన్న ఇంటికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టు చూస్తుంటే సమంత ఇకపై ఈ ఇంటిలోనే నివసించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైతన్య విషయానికి వస్తే గత ఏడాది జూబ్లీహిల్స్ లో ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశాడు. ఇకపై ఆ భవనంలోనే ఒంటరిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…