Republic Movie : మెగా హీరో సాయిధరమ్ తేజ్.. దేవాకట్ట దర్శకత్వంలో నటించిన చిత్రం రిపబ్లిక్. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన థియేటర్లో విడుదలయ్యింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల సమయానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమా నవంబర్ 26 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది.
ఇక ఈ సినిమా విడుదల సమయానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో తన మేనమామలు మెగాస్టార్, పవర్ స్టార్ దగ్గరుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశ కలిగించాయి. థియేటర్లలో నిరాశ కలిగించిన ఈ సినిమా ఓటీటీలో అయినా మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో వేచి చూస్తే తెలుస్తుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…