Republic Movie : మెగా హీరో సాయిధరమ్ తేజ్.. దేవాకట్ట దర్శకత్వంలో నటించిన చిత్రం రిపబ్లిక్. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన థియేటర్లో విడుదలయ్యింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల సమయానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమా నవంబర్ 26 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది.
ఇక ఈ సినిమా విడుదల సమయానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో తన మేనమామలు మెగాస్టార్, పవర్ స్టార్ దగ్గరుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశ కలిగించాయి. థియేటర్లలో నిరాశ కలిగించిన ఈ సినిమా ఓటీటీలో అయినా మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో వేచి చూస్తే తెలుస్తుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…