Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రచారం కల్పిస్తున్నారు.
ఇక మొన్నీ మధ్యే అల్లు అర్జున్ నటించిన ఓ ట్యాక్సీ కంపెనీకి చెందిన యాడ్ ఆర్టీసీని కించ పరిచేలా ఉందంటూ ఆ సంస్థకు, అల్లు అర్జున్కు లీగల్ నోటీసులను పంపారు. దీంతో వారు క్షమాపణలు చెప్పి ఆ యాడ్ను తొలగించారు.
కాగా సజ్జనార్ తాజాగా మరోమారు ఓ సినిమాలోని సీన్ను షేర్ చేసి ఆకట్టుకున్నారు. హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి నటించిన ఎంసీఏ చిత్రంలోని సీన్ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. అందులో సాయిపల్లవి రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కుతుంటుంది. ఆ సీన్ను షేర్ చేస్తూ ఆయన.. బస్సు ఆగిన తరువాతే ఎక్కాలి, రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కకూడదు.. అంటూ సందేశం ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…