Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రచారం కల్పిస్తున్నారు.
ఇక మొన్నీ మధ్యే అల్లు అర్జున్ నటించిన ఓ ట్యాక్సీ కంపెనీకి చెందిన యాడ్ ఆర్టీసీని కించ పరిచేలా ఉందంటూ ఆ సంస్థకు, అల్లు అర్జున్కు లీగల్ నోటీసులను పంపారు. దీంతో వారు క్షమాపణలు చెప్పి ఆ యాడ్ను తొలగించారు.
కాగా సజ్జనార్ తాజాగా మరోమారు ఓ సినిమాలోని సీన్ను షేర్ చేసి ఆకట్టుకున్నారు. హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి నటించిన ఎంసీఏ చిత్రంలోని సీన్ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. అందులో సాయిపల్లవి రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కుతుంటుంది. ఆ సీన్ను షేర్ చేస్తూ ఆయన.. బస్సు ఆగిన తరువాతే ఎక్కాలి, రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కకూడదు.. అంటూ సందేశం ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…