Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు గతేడాది హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై యాక్సిడెంట్ అయిన విషయం విదితమే. యాక్సిడెంట్లో భాగంగా తేజ్కు కాలర్ బోన్ విరిగింది. దీంతో సుదీర్ఘకాలం పాటు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకున్నాడు. తరువాత ఒకటి రెండు సార్లు మెగా ఫ్యామిలీ వేడుకల్లో కనిపించాడు. అయితే ఈ మధ్య సాయిధరమ్ తేజ్ అసలు బయట కనిపించడం లేదు. దీంతో ఆయనకు ఏమైందోనని ఫ్యాన్స్ మళ్లీ ఆందోళన చెందుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నట్లు ఆయన ట్వీట్లను చూస్తే అర్థమవుతుంది. అయితే అవి ఆయన వ్యక్తిగత విషయాలకు చెందిన ట్వీట్లు కావు. ఇతర సినిమాలకు చెందిన చిత్ర యూనిట్లు, హీరోలకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్లు. ఆయన తన ఫొటోలను మాత్రం పెట్టడం లేదు. దీంతో ఆయనకు మళ్లీ ఏమైనా అయిందా.. అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కాగా సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ తమిళ రీమేక్ మూవీలో నటించనున్నట్లు తెలిసింది. అందులో పవన్ కల్యాణ్ కూడా నటిస్తారని సమాచారం. ఆ మూవీలో పవన్ది గెస్ట్ రోల్ మాత్రమేనని తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను ప్రకటిస్తారని సమాచారం.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…