Romantic Twitter Review : ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పలు సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. అయితే హీరోగా మాత్రం హిట్ సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా రొమాంటిక్ మూవీ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మూవీని చూసిన ప్రేక్షకులు బాగుందని ట్విట్టర్లో కామెంట్లు చేస్తున్నారు.
రొమాంటిక్ మూవీకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. అయితే నిర్మాణ బాధ్యతలను మాత్రం పూరీ జగన్నాథ్ స్వయంగా దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఈ క్రమంలోనే రొమాంటిక్ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశారు.
మరోవైపు తాజాగా సెలబ్రిటీల కోసం ఓ ప్రీమియర్ షో వేయగా.. ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీని చూసి అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. దీంతో రొమాంటిక్ మూవీకి బూస్టింగ్ లభించినట్లయింది. ఇక ఈ మూవీకి ప్రస్తుతం పాజిటివ్గానే రెస్పాన్స్ వస్తోంది.
రొమాంటిక్ మూవీలో ఆకాష్ పూరీ సరసన కేతికా శర్మ హీరోయిన్గా నటించింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్పై చార్మి, పూరీ బ్యానర్పై పూరీ జగన్నాథ్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇందులో ప్రముఖ నటి రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…