Radhe Shyam : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కంప్లీట్ పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. విక్రమాదిత్య అనే క్యారెక్టర్ లో ప్రభాస్ నటిస్తుండగా, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డె మెస్మరైజ్ చేయనుంది. ఈ సినిమా లేటెస్ట్ టీజర్ ను సోషల్ మీడయాలో రిలీజ్ చేశారు. ఇక ప్రభాస్ అభిమానులు ఈ టీజర్ కు హైప్ ను క్రియేట్ చేశారు. రాధేశ్యామ్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ హల్ చల్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ రియల్ లైఫ్ పామిస్ట్ ను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఫేమస్ హస్త సాముద్రిక నిపుణుడైన చెయిరో విలియం జాన్ వార్నర్ అనే వ్యక్తి రియల్ లైఫ్ తో కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐరిష్ జ్యోతిష్కుల్లో ఒకరు ఈ వార్నర్. తన వినూత్నమైన టాలెంట్ తో ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేశారు. అలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా రాధేశ్యామ్ సినిమాకు కమర్షియల్ అంశాల్ని జోడించి జిల్ సినిమా ఫేమ్ రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ ని ప్లాన్ చేశారు. పీరియాడికల్ లవ్ స్టోరీగా వస్తున్న రాధేశ్యామ్ సినిమాలో ప్రేరణ పాత్ర కూడా ఎంతో వైవిధ్యంగా ఉండనుంది. మరి దర్శకుడు రాధాకృష్ణ ఈ పాత్రను కూడా ఏదైనా కారణంతో ప్లాన్ చేశారా.. లేదా కల్పితమా అనేది తెలియాలి. ఈ సినిమాను ఎక్కువగా ఇటలీ దేశంలో తెరకెక్కించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ తో ప్రేక్షకుల్లో ఈ సారి ప్రభాస్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా మూడు, నాలుగు సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు.
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…