Roja : టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది నటి రోజా. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితోనూ కలసి ఆమె నటించింది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. పొలిటికల్ ఫీల్డ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రోజా సొంతం. మొదట తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి తర్వాత వైసీపీలో జాయిన్ అయి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా రాణిస్తున్నారు.
రోజా రాజకీయ రంగంలో ఉంటూనే మరోపక్క బుల్లితెర షోస్ అయిన జబర్దస్త్ వంటి కామెడీ షోలలో జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్ క్రేజ్ను సంపాదించుకున్నారు. రోజా మంత్రి అయ్యాక.. పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించారు. అయితే ఇప్పుడు రోజా కుమార్తె అన్షు మాలిక వెండి తెరంగ్రేటం చేసేందుకు సిద్ధంగా ఉందట. అన్షును హీరోయిన్గా చేసేందుకు రోజా ప్రయత్నిస్తోందన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అన్షు మాలిక ఇప్పటికే యూఎస్ లోని ఫేమస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు రావడంతో అక్కడ శిక్షణ పొందుతోంది.
అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. టాలీవుడ్ సినీ వారసుడు హీరోగా నటించే సినిమాతోనే అన్షు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. నిన్నటి తరం హీరోయిన్లలో ఇప్పటికే రాధ కూతుళ్లు తులసి, కార్తీక, మంజుల కూతుళ్లు ముగ్గురు, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కేవలం జాన్వీ కపూర్ మాత్రమే సక్సెస్ హీరోయిన్గా రాణిస్తోంది. మరి రోజా కూతురు అన్షు సినిమా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…