RGV : యాంకర్ దేవి నాగవల్లి, నటుడు విశ్వక్సేన్ ల మధ్య గొడవ ఏ స్థాయి వరకు వెళ్లిందో అందరికీ తెలిసిందే. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకు గొడవ వచ్చింది. అయితే ఆ తరువాత కాస్త సద్దుమణిగినట్లు అనిపిస్తోంది. కానీ నెటిజన్లు మాత్రం దేవీ నాగవల్లిని అంత సులువుగా విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఆమె పాత వీడియోలను బయటకు తీసి వాటిని ఎడిట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. ఇక తాజాగా అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.
గతంలో రామ్ గోపాల్ వర్మ కొందరు బుల్లితెర నటీమణులను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు గుర్తుంది కదా. అషురెడ్డి, అరియానా వంటి వాళ్లను ఆయన ఇంటర్వ్యూ చేశారు. వారితో కూర్చుని కాళ్ల కింద కెమెరాలను పెట్టి వారి అందాలను చూపిస్తూ ఆయన ఇంటర్వ్యూలు చేశారు. అయితే దీనిపై అప్పట్లో యాంకర్ దేవి ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఆయనతో ఫోన్ లో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆ సమయంలో ఆర్జీవీ యాంకర్ దేవిపై పంచ్ల వర్షం కురిపించారు.
అలా నటీమణులను పెట్టి వారి కాళ్లను చూపిస్తూ ఇంటర్వ్యూలు చేయడం కరెక్టేనా.. వాళ్లకు అయినా ముందు ఆ వీడియోలను చూపించారా.. అని దేవి అడగ్గా.. వాళ్లకు లేని కష్టం, ఇబ్బంది మీకెందుకు అని పంచ్ వేశారు. అలాగే మీరు నచ్చలేని నేను చెబితే మీరు యాంకరింగ్ మానేస్తారా.. అలా అయితే చెప్పండి.. నేను కూడా ఈ ఫీల్డ్లో ఉండను.. అని వర్మ అన్నారు. ఇక చివరిగా దేవి ఎథిక్స్ను తాము ఫాలో అవుతున్నాం.. చెబితే.. ఆయన బిగ్గరగా నవ్వేశారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లోని కామెడీ సీన్లను జత చేస్తూ ఈ వీడియోను కొందరు ఎడిట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో ఆ వీడియో వైరల్గా మారింది. చాలా మంది ఆర్జీవీ పంచ్లను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…