Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇప్పుడు సౌత్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. చేతిలో వరుసగా సినిమాలు ఉండడంతో ఈ అమ్మడు ఆగడం లేదు. ఈమె స్పీడుకు బ్రేకులు లేకుండా పోయాయి. ఇప్పటికే పలు హిందీ మూవీల్లో నటిస్తున్న ఈమెకు ఇంకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుత తరుణంలో హీరోయిన్లు డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ముఖ్యంగా బోల్డ్ సీన్లలో నటించేందుకు ఏమాత్రం మొహమాట పడడం లేదు. అయితే ఈ మాట అటుంచితే రష్మిక మందన్న తాజాగా చేసిన పని నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
ప్రముఖ నటుడు విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ వన్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఆయన తన తరువాతి మూవీని కూడా అనౌన్స్ చేశారు. తమిళ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ తన 61వ సినిమాను చేయనున్నారు. అయితే ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తీసుకున్న నిర్ణయం ఫ్యాన్స్కు నచ్చడం లేదు. పైగా ఇందులో ఆమె బోల్డ్ సీన్లలోనూ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు.
డబ్బులు ఇస్తే నీకన్నా వయస్సులో ఎంత పెద్ద హీరోతో అయినా నటిస్తావా.. బోల్డ్ సీన్లలోనూ చేస్తావా.. డబ్బుల కోసం ఏమైనా చేసే రకం నువ్వు.. అంటూ నెటిజన్లు రష్మికపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి అధికారిక వివరాలు తెలియకపోయినా రష్మిక మాత్రం ట్రోలింగ్కు గురవుతోంది. ఇక ఈమె ప్రస్తుతం మిషన్ మజ్ను, గుడ్ బై అనే హిందీ మూవీల్లో నటించగా.. సీతారామమ్, పుష్ప 2 తెలుగు మూవీల్లో చేస్తోంది. అలాగే తమిళంలో వరిసులోనూ యాక్ట్ చేస్తోంది. హిందీలో యానిమల్ అనే మూవీలోనూ ఈమె నటించనుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…