Rashmika Mandanna : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. నేషనల్ క్రష్ రష్మికల మధ్య సంథింగ్ ఏదో జరుగుతుందని అందనూ అనుకుంటున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చి నేషనల్ క్రష్ గా మారిన రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్పతోపాటు డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలను కూడా చేస్తోంది రష్మిక. అమితాబ్ తో గుడ్ బై.. సిద్ధార్థ్ మల్ హోత్రాతో మిషన్ మజ్ను సినిమాలు చేస్తున్న రష్మిక ఈ రెండిటితోపాటు సందీప్ వంగ డైరక్షన్ లో వస్తున్న యానిమల్ సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలతో బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తోంది రష్మిక.
అయితే రష్మిక ప్లాన్ ఇలా ఉంటే సమంత దాన్ని మించిన ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా నంబర్ 1 ప్లేస్ లో ఉన్న సమంత ఆఫ్టర్ మ్యారేజ్ కెరియర్ లో కొద్దిగా వెనకపడ్డది. ఇక ఇప్పుడు డైవర్స్ తర్వాత మళ్లీ సినిమాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టిన సమంత బాలీవుడ్ వైపు కూడా కన్నేసింది. ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత నటించి మెప్పించింది. ఆ వెబ్ సీరీస్ లో సమంత నెగటివ్ రోల్ చేసి మరీ షాక్ ఇచ్చింది. ఇక వీటితోపాటు మరిన్ని ఆఫర్లు పొందుతోంది. ఈమధ్యనే ఆర్ మాక్స్ సంస్థ చేసిన సర్వేలో కూడా సమంత నెంబర్ 1 అని ఎనౌన్స్ చేసింది. అయితే నేషనల్ క్రష్ రష్మికకి మరింత షాక్ ఇవ్వనుందట.
తాను చేస్తున్న సినిమాలతో ఇప్పుడు రష్మిక హడావిడి చేస్తుండగా ఇప్పుడు సమంత కూడా రష్మికకు గట్టి షాక్ ఇచ్చేలా సమంత తను చేసే సినిమాలకు సంబందించిన ఎనౌన్స్ మెంట్ లను కూడా ఒకేలా ఇచ్చేలా ప్లాన్ చేస్తోందట. మంచి ఫాం లో ఉన్న రష్మిక.. సమంత చేజిక్కించుకుంటున్న సినిమాలను చూసి ఒకింత అసూయ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే సమంత ఎన్ని సినిమాలు చేసినా రష్మికకు.. రష్మికకు ఎన్ని సినిమాలు చేసినా సమంతకి ఏమీ జరగదు. ఎవరి లక్ బాగుంటే వారికి ఛాన్సులు వస్తాయి. ఎవరి టాలెంట్ నచ్చితే వారికి అవకాశాలు ఇస్తారు. ఇద్దరూ టాలెంటెడ్ హీరోయిన్స్ కాబట్టే అవకాశాల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…