Rashi Khanna : మద్రాస్ కేఫ్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ.. రాశి ఖన్నా. తరువాత తెలుగు సినిమాల్లోనే ఈ అమ్మడు ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకుంది. స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. మనం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ లో నటించిన ఈమె తరువాత ఊహలు గుసగుసలాడే మూవీతో పూర్తి స్థాయి నిడివి ఉన్న తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది. అయితే ఈమెకు గోపీచంద్ సరసన నటించిన జిల్ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టింది. నటనలోనే కాకుండా యాక్టింగ్లోనూ రాశి ఖన్నా మంచి గుర్తింపు పొందింది. దీంతో ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ అవకాశాలు తగ్గడం లేదు. ఈ మధ్యే థాంక్ యూ అనే మూవీలో చైతూ సరసన నటించింది.
రాశిఖన్నా సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండదు. ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఈమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు తక్కువే. అయితే ఎప్పుడో ఒకసారి అందులో ఫొటోలను షేర్ చేసినా ఈమె గ్లామర్ను మాత్రం కచ్చితంగా ఒలకబోస్తుంటుంది. అందులో భాగంగానే తాజాగా ఈమె నలుపు రంగు డ్రెస్ ధరించి అదరగొట్టింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చి పోయింది. ఈమె గ్లామర్ షోకు యువత మైమరిచిపోతున్నారు. ఈ క్రమంలోనే ఈమె లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈమె గోపీచంద్తో కలిసి పక్కా కమర్షియల్ అనే మూవీలో లాయర్ ఝాన్సీ పాత్రలో నటించింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుండగా.. దీనికి మారుతి దర్శకుడు. అలాగే చైతూతో కలిసి నటించిన థాంక్ యూ అనే మూవీ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. దీంతోపాటు తిరుచిత్రంబలం, సర్దార్, షైతాన్ కా బచ్చా అనే తమిళ మూవీల్లో ఈమె నటిస్తోంది. ఇవే కాకుండా యోధ అనే హిందీ సినిమాలోనూ ఈమె నటిస్తోంది. ఇవి ఈ ఏడాదిలో రిలీజ్ కానున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…